అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం

Jul 20 2026 11:42 PM | Updated on Jul 20 2026 11:42 PM

అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశానికి అటవీశాఖ అధికారులు హాజరుకాకపోవడంపై ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఉమ్మడి జిల్లాలో పోడు సమస్య, మరోవైపు గిరిజనుల ఇళ్ల నిర్మాణాలను ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమస్యలపై చర్చించేందుకు రాకపోవడం సరికాదన్నారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పైపులైన్‌ లీకేజీలు వెంటనే మరమ్మతు చేసి నీటి వృథా అరికట్టాలని సూచించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొజ్జు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement