కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి | MP Mithun Reddy Meets Central Minister Narendra Singh Tomar In Delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి

Aug 11 2021 9:04 PM | Updated on Aug 11 2021 9:31 PM

MP Mithun Reddy Meets Central Minister Narendra Singh Tomar In Delhi - Sakshi

ఎంపీ మిథున్‌ రెడ్డి (ఫైల్‌)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు.

అదే విధంగా, ఎఫ్‌బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు.  కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement