టీటీడీ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆహ్వానం

Lok Sabha Speaker Om Birla invited to TTD program - Sakshi

సాక్షి, తిరుపతి/ఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలో జరగబోయే ఓ కార్యక్రమం కోసం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆహ్వానం వెళ్లింది. టీటీడీలో నిర్మించబోయే ఉడిపి మఠం భూమి పూజకు ఆయన్ని ఆహ్వానించారు బీజేపీ జాతీయస్థాయి సభ్యుడు, ఆ పార్టీ జాతీయ మీడియా ఇంచార్జి పెరిక సురేష్‌.  ఈ మేరకు పలువురు ప్రతినిధులతో కలిసి వెళ్లిన సురేష్‌.. పార్లమెంట్‌ హౌజ్‌లో స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి, ఆయనకు శాలువా కప్పి సాదరంగ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు.

ఇదీ చదవండి: కొల్లేరు పక్షుల లెక్క తేలింది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top