నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ | Kejriwal Bail Petition Hearing In Delhi High Court | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ

Jul 17 2024 10:45 AM | Updated on Jul 17 2024 11:25 AM

Kejriwal Bail Petition Hearing In Delhi High Court

సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్  బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్‌ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్‌ స్కామ్‌ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయినా  ఇదే స్కామ్‌లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండటంతో కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులోనే ఉండాల్సి వచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement