2 దశాబ్దాల బ్రిక్స్‌ స్మారక స్టాంప్‌  | India Post releases commemorative postage stamps to mark two decades of BRICS | Sakshi
Sakshi News home page

2 దశాబ్దాల బ్రిక్స్‌ స్మారక స్టాంప్‌ 

Sep 13 2026 5:44 AM | Updated on Sep 13 2026 5:49 AM

India Post releases commemorative postage stamps to mark two decades of BRICS

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ కూటమి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రెండు స్మారక తపాలా బిళ్లలను పోస్టల్‌ శాఖ శనివారం విడుదలచేసింది. ఢిల్లీలో 18వ సమావేశంలో ఈ రెండు పోస్టల్‌ స్టాంప్‌లను విడుదలచేసినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఈ రెండు తపాలా బిళ్లలపై ‘బ్రిక్స్‌: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026’ అని ఇంగ్లిష్, హిందీలో ముద్రించారు. పరస్పర విశ్వాసానికి ప్రతీకగా తొలి స్టాంప్‌ను, భారత్‌ అధ్యక్షత సమావేశాలు, కూటమి దార్శనికత, లోగోను గుర్తుచేస్తూ మరో స్టాంప్‌ను విడుదలచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement