మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ

ఆశారాం బాపు: మూడవ తరగతి

బాబా రామ్దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి

శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్

సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో

జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్
ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది?


