ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు | ADR Report: 44percent MLAs across India have criminal cases | Sakshi
Sakshi News home page

ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు

Jul 16 2023 5:46 AM | Updated on Jul 16 2023 5:46 AM

ADR Report: 44percent MLAs across India have criminal cases - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫారŠమ్స్‌(ఏడీఆర్‌) తేలి్చంది.

రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్‌లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌ తదితర తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement