పొలాలు కోతలకు గురవుతున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

పొలాలు కోతలకు గురవుతున్నాయి..

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

పొలాలు కోతలకు గురవుతున్నాయి..

శాయిన్‌పేట చెరువు నీళ్లు, కేఎల్‌ఐ కాల్వ నీళ్లు పోవడానికి పురాతన కాలం నుంచి ఫిడెల్‌ కాల్వ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫిడెల్‌ కాల్వను పూడ్చివేయడంతో చెరువు, కేఎల్‌ఐ కాల్వ నీరు మా పొలాల్లోకి వచ్చి పూర్తిగా కోతకు గురై వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాకుండా మారుతున్నాయి. అధికారులు స్పందించి ఫిడెల్‌ కాల్వను పునరుద్ధరించి.. కాల్వను పూడ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

– తిరుపతయ్య, బాబు, మల్లయ్య,

అంబట్‌పల్లి గ్రామం, లింగాల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement