ప్రజల సహకారం అవసరం.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల సహకారం అవసరం..

Jun 30 2026 3:05 AM | Updated on Jun 30 2026 3:05 AM

అటవీ సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. అడవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి. కృష్ణానది తీరం వెంట బోటు పెట్రోలింగ్‌ చేస్తున్నాం. మన్ననూర్‌, లింగాల, కొల్లాపూర్‌లో సర్వేలెన్స్‌ టవర్స్‌ ఏర్పాటుచేశాం. సిస్టమ్‌ ద్వారా లైవ్‌లో పరిశీలించి మానిటరింగ్‌ చేపడుతాం. కెమెరా ట్రాప్‌ ద్వారా అటవీ జంతువుల కదలికలను పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

– రేవంత్‌చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement