రష్మికతో ఎంగేజ్‌మెంట్ వార్తలు.. ఆయన సమాధి వద్దకు విజయ దేవరకొండ! | Vijay Deverakonda visits Puttaparthi Prasanth Nilayam | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: రష్మికతో ఎంగేజ్‌మెంట్ వార్తలు.. సమాధి వద్దకు విజయ దేవరకొండ!

Oct 5 2025 5:02 PM | Updated on Oct 5 2025 6:31 PM

Vijay Deverakonda visits Puttaparthi Prasanth Nilayam

టాలీవుడ్హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్‌లోని విజయ్‌ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్వినిపిస్తోంది. కానీ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.

నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్‌ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్‌ అతిథి గృహం వద్ద ట్రస్ట్‌ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే.అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement