నవమాసాలు మోసి, ప్రాణం పోసిన కన్నవారే కాదనుకున్నారు. పేదరికం ఆ పురిటిపాపను నడిరోడ్డుపై అమ్మకానికి పెట్టారు. సభ్య సమాజం తలదించుకునే ఈ పేగుబంధం వ్యాపారాన్ని ఓ ఆశా కార్యకర్త ప్రాణహితగా మారి అడ్డుకుంది. నిందితులు కటకటాల పాలవ్వగా.. కన్నవారి నీడను కోల్పోయిన ఆ పసికందు ఇప్పుడు ‘శిశుగృహ’ ఐసీయూ ఊయలలో అమ్మకోసం ఏడుస్తోంది.
– వివరాలు 2లో..
నాలుగో సంతానాన్ని రహస్యంగా విక్రయించిన దంపతులు
ఆశా కార్యకర్త అప్రమత్తతతో వెలుగులోకి ఘటన
పసికందును స్వాధీనం చేసుకుని శిశు గృహకు తరలింపు
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు


