‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు

Dec 31 2025 7:09 AM | Updated on Dec 31 2025 7:09 AM

‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు

‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు

‘ముక్కోటి’ వేళ.. పోటెత్తిన భక్తులు

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం కోసం తెల్లవారుజామునుంచే బారులు తీరారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హన్‌మాన్‌ వెంకటేశ్వరస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, విఠలేశ్వరస్వామి, చిన్నమల్లారెడ్డి, లింగాపూర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలు, అడ్లూర్‌ రామాలతోపాటు జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement