పాక్‌లో బ్రిగేడియర్‌గా తొలిసారి... మైనారిటీ మహిళ Dr. Helen Mary Roberts becomes first woman brigadier in Pakistan. Sakshi
Sakshi News home page

పాక్‌లో బ్రిగేడియర్‌గా తొలిసారి... మైనారిటీ మహిళ

Jun 3 2024 5:47 AM | Updated on Jun 3 2024 11:58 AM

Helen Mary Roberts becomes first woman brigadier in Pakistan

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గానికి చెందిన తొలి మహిళా బ్రిగేడియర్‌గా హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌ చరిత్ర నెలకొల్పారు. ఆమె 26 ఏళ్లుగా సైన్యంలో పని చేస్తున్నారు. 

ప్రస్తుతం మెడికల్‌ కార్ప్స్‌లో సీనియర్‌ పాథాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పాక్‌ జనాభాలో 96.47 శాతం మంది ముస్లింలే. హిందువులు 2.14%, క్రైస్తవులు 1.27% దాకా ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement