Anantapur: JC Supporters Attack On YSRCP Leaders In Juturu - Sakshi
Sakshi News home page

జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి

Oct 17 2022 10:14 AM | Updated on Oct 17 2022 11:37 AM

JC Supporters Attacked YSRCP Leaders In Juturu Ananthapuram District - Sakshi

జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి  తెగబడ్డారు.

సాక్షి, అనంతపురం జిల్లా:  జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి  తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement