విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య | Couple Commits Suicide After Assassinated Child In Anantapur District | Sakshi
Sakshi News home page

విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య

Nov 21 2024 4:18 PM | Updated on Nov 21 2024 4:40 PM

Couple Commits Suicide After Assassinated Child In Anantapur District

శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement