జక్కంపూడి రామ్మోహన్‌ రావుకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan paid Tributes To jakkampudi rammohan rao | Sakshi
Sakshi News home page

జక్కంపూడి రామ్మోహన్‌ రావుకు వైఎస్‌ జగన్‌ నివాళి

Aug 6 2025 11:39 AM | Updated on Aug 6 2025 11:45 AM

YS Jagan paid Tributes To jakkampudi rammohan rao

సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ రావు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయనకు నివాళులు అర్పించారు. రామ్మోహన్a చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement