పొగాకు రైతులతో ముగిసిన వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan Meeting With Tobacco Farmers At Tadepalli To Discuss Crop Related Concerns, Check Out Updates Inside | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులతో ముగిసిన వైఎస్‌ జగన్‌ సమావేశం

Jul 22 2026 10:10 AM | Updated on Jul 22 2026 2:33 PM

YS Jagan Meeting With Farmers At Tadepalli Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో నిర్వహించిన సమావేశం ముగిసింది.  ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, రైతుల తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. త్వరలో పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement