20 passengers injured after a tipper lorry collided with travel bus at Gollapudi - Sakshi
Sakshi News home page

బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జాం

Apr 21 2023 7:22 AM | Updated on Apr 21 2023 9:38 AM

Tipper Lorry Collided With A Travel Bus At Gollapudi Vijayawada  - Sakshi

గొల్లపూడి వద్ద ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది.

సాక్షి, విజయవాడ: గొల్లపూడి వద్ద ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది.

బస్సు బోల్తా పడటంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును అధికారులు తొలగించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement