గిడుగు వెంకట రామమూర్తి కృషి మరిచిపోలేనిది: వైఎస్‌ జగన్‌ | Telugu Language Day 2024: YS Jagan Remembers Gidugu Venkata Ramamurthy | Sakshi
Sakshi News home page

గిడుగు వెంకట రామమూర్తి కృషి మరిచిపోలేనిది: వైఎస్‌ జగన్‌

Aug 29 2024 1:43 PM | Updated on Aug 29 2024 3:08 PM

Telugu Language Day 2024: YS Jagan Remembers Gidugu Venkata Ramamurthy

గుంటూరు, సాక్షి: తెలుగు భాషా దినోత్స‌వం సందర్భంగా వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మ‌హ‌నీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. మాతృభాష ప‌రిర‌క్ష‌ణ‌కు ఆయ‌న చేసిన కృషి మ‌రిచిపోలేనిది. గిడుగు గారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అని ట్వీట్‌ చేశారాయన.

గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement