మైలవరం: టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం | Tdp Leader Devineni Uma Insulted in Mylavaram | Sakshi
Sakshi News home page

మైలవరం: టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం

Jun 16 2021 7:30 PM | Updated on Jun 16 2021 8:39 PM

Tdp Leader Devineni Uma Insulted in Mylavaram - Sakshi

సాక్షి, కృష్ణా: మైలవరంలో టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంపై బురదజల్లే యత్నంలో దేవినేని ఉమా భంగపాటుకు గురయ్యారు. ఇళ్ల స్థలాల వద్దకు దళిత మహిళలను దేవినేని ఉమా తీసుకెళ్లగా.. ఆయనపై దళిత మహిళలు తిరగబడ్డారు. దేవినేని ఉమా అండ్‌ కోపై తిట్ల పురాణంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా, అతని సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement