ఏపీ : అసత్య ప్రచారంపై ఈసీ‌ సీరియస్‌ | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

Published Sun, Sep 6 2020 9:27 AM

SEC Serious On Rumours Of AP Local Body Elections Schedule - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలో గల సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.(చదవండి: వ్యవస్థల మధ్య ఘర్షణ సబబేనా?)

Advertisement
Advertisement