-
అక్కడ ‘ఓటు’ ప్రలోభాలపర్వం రూ. లక్షకు..!
సాక్షి, బెంగళూరు: స్థానిక సంస్థల కోటాలో 25 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు పడ్డారు. మందు, విందు, చిందులతో తమవైపు తిప్పుకోవడానికి శ్రమిస్తున్నారు. అనేకమంది అభ్యర్థులు టీపీ, జీపీ సభ్యులైన ఓటర్లకు తోటల్లో ఘుమఘమలాడే వంటకాలతో విందు వినోదాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు కాదు. కాబట్టి వారిపై పార్టీ పర్యవేక్షణ ఉండదు. కొందరు సభ్యులు అన్నిపార్టీల విందులకూ హాజరై మజా చేయడం జరుగుతోంది. అందుకే అభ్యర్థులు విందు, డబ్బులు ఇవ్వడమే కాకుండా తమకే ఓటు వేయాలంటూ ఒట్టు పెట్టించుకుంటున్నారు. ఓటుకు రూ.25 వేల ముడుపు ధనవంతులైన అభ్యర్థులు రిసార్టులు, హోంస్టేలు, తోటల్లో గత నాలుగైదు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తటస్థంగా ఉండే కొందరికి ఏదో రకంగా ప్రలోభానికి గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉన్న ప్రలోభాలపర్వం ఇప్పుడు రూ. లక్షకు చేరుకుంది. ఒక్కో నియోజకవర్గంలో ఓటుకు రూ. 25 వేలు డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు పెరిగిపోతోందని అభ్యర్థులు లోలోపల మథనపడుతున్నట్లు సమాచారం. -
మున్సిపోల్స్కు నామినేషన్ల ప్రక్రియ షురూ
-
ఏపీ: మిగిలిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్) పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న కౌంటింగ్ జరపనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ►ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ ►నెల్లూరు కార్పొరేషన్కు జరగనున్న ఎన్నిక ►నవంబర్ 15న మున్సిపాలిటీల్లో ఎన్నికలు, 17న ఫలితాలు ►కార్పొరేషన్లలో మిగిలిపోయిన డివిజన్లకు జరగనున్న ఎన్నిక ►7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు జరగనున్న ఎన్నిక ►12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక ►498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్లకు ఎన్నిక ►మిగిలిపోయిన 533 వార్డు మెంబర్లకు జరగనున్న ఎన్నిక ►గ్రామ పంచాయతీల్లో ఈనెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్ ►13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు ఎన్నిక ►13 జిల్లాల్లో మిగిలిపోయిన 16 జడ్పీటీసీలకు ఎన్నిక ►ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 16న ఎన్నికలు, 18న ఫలితాలు ►అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్లు ►పంచాయతీల్లో 14న, మున్సిపాలిటీల్లో 15న, జడ్పీటీసీల్లో 16న ఎన్నిక -
పురపోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన ప్రలోభం!
సాక్షి, నకిరేకల్(నల్లగొండ): జిల్లాలో జరగుతున్న నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగి సింది. దీంతో మైకులు మూగబోయాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్కు 72 గంటల ముందే గడువు విధించడంతో రెండు రోజుల ముందే మున్సిపాలి టీ ఎన్నికల అభ్యర్థుల ప్ర చా రం పరిసమాప్తమైంది. ఆ యా పార్టీల అభ్యర్థుల దృష్టాంతా ఓట్ల కొనుగోళ్లపైనే కేంద్రీకృతమైంది. నకిరేకల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను 21,382 మంది ఓటర్లు ఉన్నారు. అధికార టీ ఆర్ఎస్ పార్టీ ఒంటరిగా అన్ని వార్డులకు పోటీ చేస్తోంది. వివిధ పా ర్టీలకు చెందిన 93 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి 20, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి 14, సీపీఎం నుంచి ము గ్గురు, టీడీపీ నుంచి ఒకరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 14మంది, ఇండిపెండెంట్లు 25మంది మొత్తం 93 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్, మరికొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా రీతిలో కనిపిస్తోంది. వారం రోజుల పాటు జోరుగా ప్రచారం చేయడంతోపాటు, ఇంటింటికీ అభ్యర్థులు, వారి పార్టీల కార్యకర్తలు తిరి గారు. ఒక్కో వా ర్డును కనీసం నాలు గైదు పర్యాయాలు చుట్టి వచ్చారు. పోలింగ్ ఈనెల 30న జరగనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు సై తం ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ ఓట్లు అ భ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి వార్డులో 900 నుంచి 1200 లోపు ఓట్లు కలిగి ఉన్నాయి. ఇందులో క నీసం అరవై శాతం ఓట్లకు డబ్బులు పంచితే చా ల న్న ఆలోచనలో ఆయా పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు ప్రచారం. కొన్ని వార్డుల్లో కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటరుకు రూ.1500 నుంచి రూ.3వేల వరకు పంచుతున్నట్లు సమాచారం. ఇక పోటీ ఎక్కువగా ఉండి తప్పదు అనుకున్న కొన్ని వార్డుల్లో మాత్రం ఓ టుకు రూ.5 వేల చొప్పున పంచే ఆలోచనలో మ రికొందరున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలు వార్డుల్లో ఇప్పటికే ఓటుకు రూ. 2వేలు పంచినట్లు తెలుస్తోంది. మరొక వార్డులో ఇంటింటికీ కేజీ చికెన్ కూడా పంపిణీ చేశారని తెలుస్తోంది. ఆఖరి రోజున జోరుగా ప్రచారం.. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తరపున మంత్రి జగదీశ్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నకిరేకల్, తుంగతుర్తి, కోదాడ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య రోడ్డుషో, ప్రచార సభలు నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, పాల్వాయి రజనీలు ప్రచారంలో పాల్గొన్నారు. మందు... విందు.. నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వార్డుల్లో పురుష ఓటర్లను ఒకే చోటకు చేర్చి సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యంతో మర్యాదలు చేయాల్సి వస్తోందని.. ఎక్కువ ఖర్చు అవుతోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు తమ వెంట తిరిగే వారికి రోజు కూలి మాట్లాడుకొని తిప్పుకున్నారని, ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.350 వరకు ప్రతిరోజు చెల్లించారని సమాచారం. -
‘జగనన్న జయభేరి’ పాట విడుదల
తాడేపల్లిరూరల్(మంగళగిరి): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాటను రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల ఇన్చార్జి మోపిదేవి వెంకటరమణారావు మంగళవారం తాడేపల్లిలో విడుదల చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ రచయిత, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీ నారాయణ ఐదు నిమిషాల నిడివి గల ఈ పాటను రచించి, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement