విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Narayana Swamy Orders To Commissioner Of Commercial Taxes‌ Over Heroin Case - Sakshi

సాక్షి, విజయవాడ: హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయిని అన్నారు.

ఈ అంశంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో తప్పు ఎవరిదో నిర్ధారిస్తామని అన్నారు. ఎంతటివారున్నా సీఎం జగన్‌ విడిచి పెట్టారని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top