విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి | Narayana Swamy Orders To Commissioner Of Commercial Taxes In Heroin Case | Sakshi
Sakshi News home page

విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Sep 22 2021 3:20 PM | Updated on Sep 22 2021 3:56 PM

Narayana Swamy Orders To Commissioner Of Commercial Taxes‌ Over Heroin Case - Sakshi

సాక్షి, విజయవాడ: హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయిని అన్నారు.

ఈ అంశంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో తప్పు ఎవరిదో నిర్ధారిస్తామని అన్నారు. ఎంతటివారున్నా సీఎం జగన్‌ విడిచి పెట్టారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement