అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో దారుణం.. రైలు ఎక్కుతుండగా.. | Man Falls From Train In Anakapalle While Boarding A Moving Janmabhoomi Express Train | Sakshi
Sakshi News home page

అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో దారుణం.. రైలు ఎక్కుతుండగా..

Nov 8 2024 9:47 PM | Updated on Nov 9 2024 11:29 AM

Man Falls From Train In Anakapalle

అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది.

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఎక్కుతుండగా కాళ్లు జారి ఒక వ్యక్తి ట్రైన్‌కి, ఫ్లాట్ ఫారం మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ట్రైన్ నిలిపివేసి ప్లాట్ ఫారం తవ్వి కోన ఊపిరితో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తిని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement