Machilipatnam Port: Supreme Court Dismisses Navayuga Plea - Sakshi
Sakshi News home page

నవయుగ కంపెనీకి సుప్రీంకోర్టులో షాక్‌

Dec 15 2022 3:06 PM | Updated on Dec 15 2022 7:47 PM

Machilipatnam Port: Supreme Court Dismisses Navayuga Plea - Sakshi

సాక్షి, ఢిల్లీ: మచిలీపట్నం పోర్టు పనుల రద్దుపై నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూమి కేటాయించినా పోర్టు నిర్మించడంలో నవయుగ ఆలస్యం చేసిందని కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

త్వరితగతిన పోర్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు

Advertisement
 
Advertisement
Advertisement