ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమాకం | Harish Kumar Gupta Appointed As New Dgp Of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమాకం

Jan 29 2025 9:21 PM | Updated on Jan 30 2025 8:05 AM

Harish Kumar Gupta Appointed As New Dgp Of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండగా, ఈ క్రమంలో హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement