వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం

Constitution Ratification Day At YSRCP Central Office - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, జూపూడి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
చదవండి: Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top