ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హైకోర్టు నోటీసులు | AP High Court notices to SP Vidyasagar Naidu | Sakshi
Sakshi News home page

ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హైకోర్టు నోటీసులు

Feb 25 2025 10:45 PM | Updated on Feb 25 2025 10:45 PM

AP High Court notices to SP Vidyasagar Naidu

అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. వర్రారవీంద్ర రెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో అప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా  ఇన్చార్జి ఎస్పి విద్యాసాగర్ నాయుడుని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు.

వర్రా రవీంద్ర రెడ్డి నిర్బంధం విషయంలో వివరణకు అప్పటి ఇంచార్జ్ ఎస్పి విద్య సాగర్ నాయుడుని ఆదేశించిన కోర్టు. తదుపరి విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement