జెండా ఆవిష్కరణలో అపశ్రుతి.. వెంటనే జారుకున్న ఎంపీ | Mishap during flag hoisting in Vijayawada | Sakshi
Sakshi News home page

జెండా ఆవిష్కరణలో అపశ్రుతి.. వెంటనే జారుకున్న ఎంపీ

Aug 15 2026 1:25 PM | Updated on Aug 15 2026 1:35 PM

Mishap during flag hoisting in Vijayawada

సాక్షి, విజయవాడ : ఎంపీ కేశినేని చిన్ని ఆఫీసులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ సందర్బంగా జాతీయ పతాకాన్ని టీడీపీ నేతలు తిరగేసి కట్టారు. అయితే జెండా ఎగురవేసే సమయంలో పతాకం రివర్స్‌గా ఉన్న సంగతి గమనించే వెంటనే కిందకి దించారు. ఇదంతా గమనించిన ఎంపీ కేశినేని ఏమి తెలియనట్లు మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement