ఏపీ కేబినెట్‌ భేటీ: సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

AP Cabinet Meet: Secretariat Employees Thanks To CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల  సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు వాళ్లు. 

సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్‌ ఇవాళ్టి(బుధవారం) సమావేశంలో మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించారు. ఈ క్రమంలో.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.

ఇదీ చదవండి: వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్‌ యాత్ర 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top