సమగ్ర విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర విచారణ చేపట్టాలి

Sep 9 2026 12:29 AM | Updated on Sep 9 2026 12:29 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ పూర్తిగా కుప్పకూలింది. ఆర్‌డ్డబ్ల్యూఎస్‌ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడం పక్కనబెట్టి.. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజల హక్కులను తాకట్టు పెడుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై హై లెవల్‌ కమిటీతో సమగ్ర విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

–వెన్నపూస రవీంద్రారెడ్డి,

రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ

పంచాయతీరాజ్‌ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement