సమస్యలు పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పట్టించుకోవాలి

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు కావాలంటే కేవలం మెనూను నిర్ణయించడం, ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని అమలు చేసే కార్మికులు, ఏజెన్సీల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాలు, డైట్‌ చార్జీల బిల్లులను తక్షణమే విడుదల చేయడంతో పాటు, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైట్‌ చార్జీలను పెంచాలి.

– ఎం. నాగమణి, జిల్లా ప్రధాన

కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement