January 18, 2021, 10:54 IST
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో పులి సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. పులుల సంఖ్య పెరగడంతో ఆ వన్యమృగాలు జనసంద్రంలోకి వస్తున్నాయి. గతంలో రాజేంద్రనగర్...
January 16, 2021, 08:13 IST
సాక్షి, రంగారెడ్డి: దాదాపు పది నెలలుగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి విముక్తి లభించనుంది. జిల్లాలో శనివారం కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రంగం...
January 05, 2021, 17:37 IST
సాక్షి, రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో మంగళవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వెళ్తూ,...
December 31, 2020, 08:23 IST
రంగారెడ్డి : వివాహిత మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూర్తం డా వద్ద ఈ ఘటన...
December 28, 2020, 10:24 IST
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం
December 28, 2020, 10:17 IST
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం కార్యక్రమం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాటిగడ్డ గ్రామంలో...
December 26, 2020, 11:14 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మళ్లీ కరోనా గుబులు మొదలైంది. బ్రిటన్ నుంచి వచ్చిన జిల్లా వాసి ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో జిల్లాలో కలకలం...
December 25, 2020, 09:10 IST
సాక్షి, జవహర్నగర్: మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ...
December 09, 2020, 08:51 IST
సాక్షి, కొత్తూరు: ఎంపీ రేవంత్రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు దీక్షలో పాల్గొనేందుకు మంగళవారం షాద్నగర్...
November 18, 2020, 12:15 IST
సాక్షి, రంగారెడ్డి : పవిత్రమైన న్యాయవాద వృత్తికి.. తండ్రి అనే మాటకు కలంకం తెచ్చేడో వ్యక్తి. కీచకుడిలా మారి కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ...
November 18, 2020, 03:56 IST
శంషాబాద్ రూరల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మంగళవారం ముచ్చింతల్లోని జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం...
October 29, 2020, 00:40 IST
భూ పరిపాలనలో కీలక మార్పులకు ధరణి వేదిక కానుంది. భూ రికార్డుల నిర్వహణ, ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్), రిజిస్ట్రేషన్ వ్యవహారాలు... భూ పరిపాలనలో...
October 19, 2020, 09:15 IST
సాక్షి, రాజేంద్రనగర్: ఇత్తడి పాత్రకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని.. ఇంట్లో ఉంచి పూజ చేస్తే కోటీశ్వరులు అవుతారని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని...
October 18, 2020, 20:05 IST
ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ
October 15, 2020, 12:40 IST
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన గురువారం మేడిపల్లి చెరువు పూజలు చేసేందుకు ...
October 03, 2020, 11:17 IST
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్...
October 03, 2020, 10:02 IST
సాక్షి, కొత్తూరు: తమకు నమస్తే పెట్టలేదనే కోపంతో కొందరు యువకులు డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. ఈ సంఘటన...
October 01, 2020, 08:36 IST
సాక్షి, యాచారం: ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి...
September 30, 2020, 09:59 IST
దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం
September 30, 2020, 08:56 IST
మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన బొల్లించెరువు వీరారెడ్డి రైతు. ఏడాది క్రితం మొయినాబాద్ సమీపంలోని విజయనగర్ కాలనీలో 300 గజాల...
September 29, 2020, 09:18 IST
సాక్షి, శంషాబాద్: యజమాని వేధింపులు భరించలేకే హిమాయత్నగర్లో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్య చేకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో...
September 28, 2020, 09:55 IST
పోలీస్స్టేషన్లో వీరంగం
September 27, 2020, 17:56 IST
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని కడతేర్చి పొలంలో పాతిపెట్టారు అతని భార్య, కుమారుడు. ఈ సంఘటన చేవెళ్ల...
September 27, 2020, 17:45 IST
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని కడతేర్చి పొలంలో పాతిపెట్టారు అతని భార్య, కుమారుడు. ఈ సంఘటన చేవెళ్ల...
September 24, 2020, 15:54 IST
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో నకిలీ బంగారంతో ఓ వ్యక్తి బ్యాంకునే మోసం చేసే ప్రయత్నం చేశారు. మహేశ్వరం మండలం ఆంధ్ర బ్యాంకులో నకిలీ గోల్డ్తో రుణాలు...
September 23, 2020, 19:21 IST
సాక్షి, రంగారెడ్డి: పంచాయతీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సర్పంచులు, ఒక పంచాయతీ అధికారిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆగ్రహం...
September 23, 2020, 11:51 IST
ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
September 23, 2020, 11:01 IST
సాక్షి, హైదరాబాద్: మల్కాస్గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు...
September 16, 2020, 14:27 IST
సాక్షి, రంగారెడ్డి : చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ దర్శకుడు శేఖర్కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరీ’ సినిమా సన్నివేశాలు...
September 16, 2020, 11:00 IST
బోడకొండలో 'లవ్స్టోరీ' సందడి
September 13, 2020, 12:10 IST
సాక్షి, శంషాబాద్: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి 10...
September 13, 2020, 11:38 IST
సాక్షి, శంషాబాద్: భారత్–యూఏఈ మధ్య కుదిరిన ట్రాన్స్పోర్టబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్...
September 12, 2020, 10:55 IST
బాలానగర్(హైదరాబాద్): కోవిడ్ వైరస్తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్ వైరో ట్రీట్’ అనే వ్యాక్సిన్ను కనుగొన్నట్లు...
September 09, 2020, 08:30 IST
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్...
August 31, 2020, 11:25 IST
సాక్షి, రంగారెడ్డి: పరిగి మండలంలోని చిగురాల్పల్లి గ్రామ సమీపంలోని వాగుపై వంతెన లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన సగం మంది...
August 27, 2020, 08:33 IST
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. లేగదూడపై దాడి చేసి, చంపేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ నుంచి...
August 25, 2020, 14:51 IST
సాక్షి, హైదరాబాద్: మంత్రాలతో రోగం మాయం చేస్తానని చెప్పి ఓ మంత్రగాడు నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. మంత్రగాన్ని నమ్మినందుకు తన భర్తను బలి...
August 25, 2020, 14:12 IST
ఒక రోజు మంత్రాలు వేసి పటం గీసి నేను బాగు చేస్తానంటూ 20వేల రూపాయల వసూలు చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్గా మహేష్ ముట్టజెప్పాడు.
August 22, 2020, 12:25 IST
సాక్షి, తాండూరు: అదృశ్యమైన టీఆర్ఎస్ నేత నాగరాజ్గౌడ్ గొల్ల చెరువులో శుక్రవారం శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్...
August 20, 2020, 06:36 IST
సాక్షి, షాద్నగర్: కుమార్తెను బాగా చదివించాలనుకున్నారు ఆ తలిదండ్రులు.. భవిష్యత్లో మంచి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు.. కానీ, ఆ అమ్మాయి ఓ...
August 19, 2020, 06:55 IST
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రంలోని ఓ వైన్స్లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కాలం చెల్లిన బీర్లను వైన్స్ యజమాన్యం ఒక్కో బీరు ఎంఆర్...
August 18, 2020, 15:17 IST
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని చౌదరి గూడెం కాస్లాబాద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు శరీర భాగాలను మూడు ముక్కలుగా ...