Modern Technology

Airtel and Jio Launches 5G Coverage To More Cities - Sakshi
March 09, 2023, 05:31 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్‌ జియో తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 13...
Use of technology will help India become a developed nation by 2047 - Sakshi
March 01, 2023, 06:06 IST
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
APTRANSCO Power companies Technology Andhra Pradesh - Sakshi
February 07, 2023, 03:48 IST
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సొంతంగా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ.. నిర్వహణను సులభతరంగా మార్చుకుంటోంది. భవిష్యత్‌ విద్యుత్‌ డిమాండ్‌కు...
4. 90 crore pending cases in the country - Sakshi
January 25, 2023, 06:30 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపుగా 4.90 కోట్ల పెండింగ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. పెండింగ్‌...
Police Forces Should Be Trained In Emerging Technologies - Sakshi
January 23, 2023, 05:27 IST
న్యూఢిల్లీ: పోలీసు దళాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీలో...
Minister KTR Says About Modern Technology In Telangana - Sakshi
December 05, 2022, 01:45 IST
సాక్షి, హైదరాబాద్‌: వివిధ రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని మంత్రి కేటీ రామారావు అన్నారు. నూతన సాంకేతికత...
Hyderabad FOBs 3D Method with Modern technology Constructed by GHMC - Sakshi
October 04, 2022, 06:55 IST
సాక్షి, హైదరాబాద్‌: కింది ఫొటోలో కనిపిస్తున్నది భవనం కాదు. పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేందుకు నిర్మించనున్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నమూనా. నగరంలో...
Electricity generation from municipal solid waste Andhra Pradesh - Sakshi
September 05, 2022, 04:03 IST
సాక్షి, అమరావతి: రోజురోజుకు పేరుకుపోతున్న చెత్త నగరాలు, పట్టణాలనే కాదు.. పచ్చని పల్లెలకూ సవాలు విసురుతోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల (యూఎల్‌బీల)...
Sebi is ready with latest technology - Sakshi
July 12, 2022, 00:52 IST
న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అత్యంత ఆధునిక టెక్నాలజీని, సంబంధిత టూల్స్‌ను సమకూర్చుకుంటోంది. వీటి సహాయంతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్...
Ashwini Vaishnaw launches Start-ups for Railways to adopt modern technologies - Sakshi
June 14, 2022, 06:33 IST
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది...



 

Back to Top