October 20, 2022, 12:25 IST
ఉక్రెయిన్లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
September 23, 2022, 01:00 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని...
September 20, 2022, 05:24 IST
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై...
September 11, 2022, 05:55 IST
బీజింగ్: చైనాలో కరోనాతో కారణంగా ఆగిన వైద్య విద్యను కొనసాగించాలనుకునే, అక్కడ కొత్తగా మెడిసన్ చేయాలనుకునే భారత విద్యార్థులకు చైనాలోని ఇండియన్ ఎంబసీ...
May 13, 2022, 19:50 IST
ఉక్రెయిన్లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆక్రమణలపర్వం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్...
March 09, 2022, 12:19 IST
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. రాజధాని కీవ్, సుమీ లాంటి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైతం విద్యార్థుల్ని తరలించినట్లు...
March 05, 2022, 09:28 IST
బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్కుమార్ రావత్ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్లో ఉంచినట్లు బీజింగ్లోని...
March 04, 2022, 07:21 IST
సాక్షి హైదరాబాద్: ‘ఉక్రెయిన్ పౌరులపై రష్యా ప్రస్తుతం అత్యంత దారుణంగా యుద్ధానికి పాల్ప డుతోంది. ఈ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. ఈ...
March 02, 2022, 18:29 IST
ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్పై రష్యా బాంబుల దాడిని తీవ్రతరం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారతీయులు ఖార్కివ్లో ఉండటం క్షేమం...
March 02, 2022, 12:04 IST
భారత ప్రభుత్వ అలసత్వమో.. విద్యార్థుల ఆందోళన వల్లనో ఆపరేషన్ గంగపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
March 01, 2022, 12:30 IST
ఉక్రెయిన్ రాజధానిని తక్షణమే వదిలి బయటకు రావాలని భారత ప్రభుత్వం ఎంబసీ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.
February 26, 2022, 19:17 IST
న్యూడిల్లీ: ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలిస్తామని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్స్పాల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్...
February 25, 2022, 19:15 IST
Indian Medical Students Walk 8 km To Poland Border: ఉక్రెయిన్ రష్య యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకునేందుకు వైద్యా విద్యార్థులు ప్రాణాలను అరచేత...
February 25, 2022, 15:18 IST
ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన భారతీయులను రోమేనియా, హంగేరీల మీదుగా ఇండియాకి తీసుకువచ్చేందుకు కేంద్రం వ్యూహం రచించింది. ఈ మేరకు తగు...
February 25, 2022, 03:54 IST
సాక్షి, అమరావతి: ‘గత వారంలో స్వదేశానికి వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చని ఇండియన్ ఎంబసీ చెప్పింది. అయితే, అప్పుడు పరిస్థితులు చాలా ప్రశాంతంగా...
February 24, 2022, 19:42 IST
ఎంబసీ వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులకు సమీప ప్రాంగణాలలోనే బస
February 24, 2022, 15:33 IST
కీవ్: ఉక్రెయిన్లో భీకర యుద్దం కొనసాగుతోంది. రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్పై బాంబులు, మిస్సెల్స్తో దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే...
February 24, 2022, 14:56 IST
తన కొడుకు ఉక్రెయిన్లో చిక్కుకున్నాడంటూ సాయం కోసం అభ్యర్థించిన తండ్రి.
February 20, 2022, 18:01 IST
తప్పనిసరి అని భావించే వారు తప్పా మిగతా భారతీయ పౌరులు, విద్యార్థులందరూ ఉక్రెయిన్ను తాత్కాలికంగా విడిచిపెట్టాలని సూచన