-
జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు
గుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,67,363 సేకరించారు.
-
● విద్యార్థుల్లేక మూత‘బడి’ంది..!
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల మూతబడింది. మండల కేంద్రం
పెదనందిపాడులోని ఉర్దూ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తాత్కాలికంగా విద్యాశాఖ అధికారులు బడిని మూసేశారు. ఒక్క టీచర్నూ మండల విద్యాశాఖ అధికారులు వేరే
Sat, Dec 20 2025 07:14 AM -
" />
భారీ వాహనాలను నిషేధించాలి
నంబూరుతోపాటు కాజా గ్రామంలోని ఇతర రహదారుల్లో రాత్రి సమయంలో టిప్పర్లు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల వల్ల గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా నంబూరు – కాజ రోడ్డు అధ్వానంగా మారింది.
Sat, Dec 20 2025 07:14 AM -
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.42 లక్షలు స్వాహా
నగరంపాలెం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ హెడ్మాస్టర్ను మోసగించిన ఐదుగురిని కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sat, Dec 20 2025 07:14 AM -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన అన్నారు.
Sat, Dec 20 2025 07:14 AM -
భారతీయ భాషల వినియోగాన్ని విస్తృతం చేయాలి
చేబ్రోలు: ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు భారతీయ భాషల వినియోగాన్ని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు తెలిపారు.
Sat, Dec 20 2025 07:14 AM -
సెమీ క్రిస్మస్ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి
గుంటూరు లీగల్: జిల్లా కోర్టులో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి రఘునందన్ రావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. రెవ.
Sat, Dec 20 2025 07:14 AM -
కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేంద్రబాబు, రాఘవయ్య
కొరిటెపాడు(గుంటూరు): ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా కేఎస్ రాఘవయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Sat, Dec 20 2025 07:14 AM -
నేరెళ్లవాగుపై కుంగిన చప్టా
ఫిరంగిపురం: మండల కేంద్రం ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి దారిలో అల్లంవారిపాలెం దాటిన తరువాత నేరెళ్లవాగుపై దశాబ్దాల కిందట నిర్మించిన చప్టా శుక్రవారం ఉదయం కొంత భాగం కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
Sat, Dec 20 2025 07:14 AM -
రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు.
Sat, Dec 20 2025 07:14 AM -
ఉక్రెయిన్పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు.
Sat, Dec 20 2025 07:13 AM -
పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి
బాపట్ల: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది.
Sat, Dec 20 2025 07:11 AM -
ఉపాధి హామీ చట్టం రద్దుతో కష్టాలు
అద్దంకి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని సీపీఎం పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు.
Sat, Dec 20 2025 07:11 AM -
● పల్లె పాలనలో అత్యధికులు కొత్తవారే ● మెజార్టీ గ్రామాల్లో మొదటిసారిగా ఎన్నికై న సర్పంచ్లు ● నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ● గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ● సకాలంలో అందని బిల్లులు
జిల్లాలో..
మొత్తం గ్రామ పంచాయతీలు : 473
ఇందులో తొలిసారి సర్పంచ్గా
ఎన్నికై న వారు : 385
Sat, Dec 20 2025 07:11 AM -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడి
నార్నూర్: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి శ్రీధర్ స్వామి అన్నారు. గాదిగూడలోని రైతువేదిక భవన్లో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. అనంతరం జొన్న విత్తనాలు పంపిణీ చేశారు.
Sat, Dec 20 2025 07:11 AM -
ఎవరీ ప్రభంజన్
జన్నారం: ప్రభంజన్ జన్నారం మండలంలోని మారుమూల గ్రామాలైన ఆదివాసీ గిరిజనుల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాడు. గతంలో జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కూడా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపాడు.
Sat, Dec 20 2025 07:11 AM -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయా రు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా..
Sat, Dec 20 2025 07:11 AM -
హెచ్పీవీతో క్యాన్సర్కు చెక్
ఆదిలాబాద్టౌన్: గర్భాశయ క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిల్లోమ వైరస్ (హెచ్పీవీ) టీకా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2026 జనవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతుంది.
Sat, Dec 20 2025 07:11 AM -
వీకెండ్ వండర్స్లో పాల్గొనండి
కై లాస్నగర్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్లో జిల్లావాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఈ మేరకు కాంటెస్ట్ ప్రచార పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు.
Sat, Dec 20 2025 07:11 AM -
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్టౌన్: నూతన ఆవిష్కరణలు రూపొందిస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో శుక్రవారం ఇన్స్పైర్ మేళా, జిల్లా స్థాయి సైన్స్ఫేర్ నిర్వహించారు.
Sat, Dec 20 2025 07:11 AM -
గుణాత్మక విద్య అందించాలి
నార్నూర్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్య మైన భోజనంతో పాటు గుణాత్మక విద్య అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్ అన్నారు. మండలంలోని గిరిజన ఆశ్రమ (బా లికలు), ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు.
Sat, Dec 20 2025 07:11 AM -
" />
గడువులోగా పూర్తి చేయండి
● సివిల్ ఎస్ఈ రవీందర్రెడ్డి ఆదేశం
Sat, Dec 20 2025 07:11 AM -
" />
మాచ్ఖండ్ ప్రాజెక్ట్ రోడ్డుకు మరమ్మతులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్వహణలోపం వల్ల పిచ్చిమొక్కలతో నిండిపోయి, గోతులమయంగా మారింది. పలుచోట్ల బండరాళ్లు రోడ్డుపైకి వరద ఉధృతికి కొట్టుకుని వచ్చాయి.
Sat, Dec 20 2025 07:11 AM -
" />
కరాటేలో గిరి యువకుల ప్రతిభ
● బంగారు పతకాలు సాధన
Sat, Dec 20 2025 07:11 AM -
విస్తరణలో ముందడుగు
తెలుగు రాష్ట్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తికి చిరునామాగా నిలిచిన పొల్లూరు కేంద్రం, ఇప్పుడు తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ చేపట్టిన 5, 6 యూనిట్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.Sat, Dec 20 2025 07:11 AM
-
జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు
గుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,67,363 సేకరించారు.
Sat, Dec 20 2025 07:14 AM -
● విద్యార్థుల్లేక మూత‘బడి’ంది..!
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల మూతబడింది. మండల కేంద్రం
పెదనందిపాడులోని ఉర్దూ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తాత్కాలికంగా విద్యాశాఖ అధికారులు బడిని మూసేశారు. ఒక్క టీచర్నూ మండల విద్యాశాఖ అధికారులు వేరే
Sat, Dec 20 2025 07:14 AM -
" />
భారీ వాహనాలను నిషేధించాలి
నంబూరుతోపాటు కాజా గ్రామంలోని ఇతర రహదారుల్లో రాత్రి సమయంలో టిప్పర్లు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల వల్ల గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా నంబూరు – కాజ రోడ్డు అధ్వానంగా మారింది.
Sat, Dec 20 2025 07:14 AM -
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.42 లక్షలు స్వాహా
నగరంపాలెం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ హెడ్మాస్టర్ను మోసగించిన ఐదుగురిని కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sat, Dec 20 2025 07:14 AM -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన అన్నారు.
Sat, Dec 20 2025 07:14 AM -
భారతీయ భాషల వినియోగాన్ని విస్తృతం చేయాలి
చేబ్రోలు: ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు భారతీయ భాషల వినియోగాన్ని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు తెలిపారు.
Sat, Dec 20 2025 07:14 AM -
సెమీ క్రిస్మస్ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి
గుంటూరు లీగల్: జిల్లా కోర్టులో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి రఘునందన్ రావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. రెవ.
Sat, Dec 20 2025 07:14 AM -
కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేంద్రబాబు, రాఘవయ్య
కొరిటెపాడు(గుంటూరు): ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా కేఎస్ రాఘవయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Sat, Dec 20 2025 07:14 AM -
నేరెళ్లవాగుపై కుంగిన చప్టా
ఫిరంగిపురం: మండల కేంద్రం ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి దారిలో అల్లంవారిపాలెం దాటిన తరువాత నేరెళ్లవాగుపై దశాబ్దాల కిందట నిర్మించిన చప్టా శుక్రవారం ఉదయం కొంత భాగం కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
Sat, Dec 20 2025 07:14 AM -
రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు.
Sat, Dec 20 2025 07:14 AM -
ఉక్రెయిన్పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు.
Sat, Dec 20 2025 07:13 AM -
పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి
బాపట్ల: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది.
Sat, Dec 20 2025 07:11 AM -
ఉపాధి హామీ చట్టం రద్దుతో కష్టాలు
అద్దంకి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని సీపీఎం పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు.
Sat, Dec 20 2025 07:11 AM -
● పల్లె పాలనలో అత్యధికులు కొత్తవారే ● మెజార్టీ గ్రామాల్లో మొదటిసారిగా ఎన్నికై న సర్పంచ్లు ● నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ● గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ● సకాలంలో అందని బిల్లులు
జిల్లాలో..
మొత్తం గ్రామ పంచాయతీలు : 473
ఇందులో తొలిసారి సర్పంచ్గా
ఎన్నికై న వారు : 385
Sat, Dec 20 2025 07:11 AM -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడి
నార్నూర్: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి శ్రీధర్ స్వామి అన్నారు. గాదిగూడలోని రైతువేదిక భవన్లో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. అనంతరం జొన్న విత్తనాలు పంపిణీ చేశారు.
Sat, Dec 20 2025 07:11 AM -
ఎవరీ ప్రభంజన్
జన్నారం: ప్రభంజన్ జన్నారం మండలంలోని మారుమూల గ్రామాలైన ఆదివాసీ గిరిజనుల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాడు. గతంలో జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కూడా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపాడు.
Sat, Dec 20 2025 07:11 AM -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయా రు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా..
Sat, Dec 20 2025 07:11 AM -
హెచ్పీవీతో క్యాన్సర్కు చెక్
ఆదిలాబాద్టౌన్: గర్భాశయ క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిల్లోమ వైరస్ (హెచ్పీవీ) టీకా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2026 జనవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతుంది.
Sat, Dec 20 2025 07:11 AM -
వీకెండ్ వండర్స్లో పాల్గొనండి
కై లాస్నగర్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్లో జిల్లావాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఈ మేరకు కాంటెస్ట్ ప్రచార పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు.
Sat, Dec 20 2025 07:11 AM -
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్టౌన్: నూతన ఆవిష్కరణలు రూపొందిస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో శుక్రవారం ఇన్స్పైర్ మేళా, జిల్లా స్థాయి సైన్స్ఫేర్ నిర్వహించారు.
Sat, Dec 20 2025 07:11 AM -
గుణాత్మక విద్య అందించాలి
నార్నూర్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్య మైన భోజనంతో పాటు గుణాత్మక విద్య అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్ అన్నారు. మండలంలోని గిరిజన ఆశ్రమ (బా లికలు), ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు.
Sat, Dec 20 2025 07:11 AM -
" />
గడువులోగా పూర్తి చేయండి
● సివిల్ ఎస్ఈ రవీందర్రెడ్డి ఆదేశం
Sat, Dec 20 2025 07:11 AM -
" />
మాచ్ఖండ్ ప్రాజెక్ట్ రోడ్డుకు మరమ్మతులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్వహణలోపం వల్ల పిచ్చిమొక్కలతో నిండిపోయి, గోతులమయంగా మారింది. పలుచోట్ల బండరాళ్లు రోడ్డుపైకి వరద ఉధృతికి కొట్టుకుని వచ్చాయి.
Sat, Dec 20 2025 07:11 AM -
" />
కరాటేలో గిరి యువకుల ప్రతిభ
● బంగారు పతకాలు సాధన
Sat, Dec 20 2025 07:11 AM -
విస్తరణలో ముందడుగు
తెలుగు రాష్ట్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తికి చిరునామాగా నిలిచిన పొల్లూరు కేంద్రం, ఇప్పుడు తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ చేపట్టిన 5, 6 యూనిట్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.Sat, Dec 20 2025 07:11 AM
