-
వదలని వరద గోదావరి
● జలదిగ్బంధంలో 25 గ్రామాలు
● నేటికీ బయట పడని రహదారులు
● పడవ ప్రయాణమే ఆ గ్రామాలకు దిక్కు
-
సందిగ్ధంలో వీసీ పీఠం
● వ్యాజ్యపరమైన అంశంతో ముడి
● 11న స్పష్టత వచ్చే అవకాశం
Fri, Sep 05 2025 05:48 AM -
మద్యం మత్తులో హత్యాయత్నం
తణుకు అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యభర్తలపై దాడికి పాల్పడిన ఘటన తణుకులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Sep 05 2025 05:48 AM -
ఇసుక లారీల స్వాధీనం
చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోదావరి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి మండలం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలగుండా ఇసుకను తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు.
Fri, Sep 05 2025 05:48 AM -
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన ఎస్సై పీ రాంబాబుతో కలిసి వివరాలు వెల్లడించారు.
Fri, Sep 05 2025 05:48 AM -
పక్షులు వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్
నరసాపురం: లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్ వద్ద పక్షులను వేటాడి విక్రయిస్తున్న ఓ బృందంపై గురువారం భీమవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు, కొంత గన్ పౌడర్, 13 మృత పక్షులను స్వాధీనం చేసుకున్నారు.
Fri, Sep 05 2025 05:48 AM -
గురువులే మార్గనిర్ధేశకులు
తిరుపతి సిటీ : భావి భారతావనికి మార్గనిర్దేశకులు గురువులేనని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు కొనియాడారు. ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Fri, Sep 05 2025 05:48 AM -
" />
నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం
తిరుపతి సిటీ: తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 05 2025 05:48 AM -
మిథున్రెడ్డి విడుదల కావాలని పూజలు
నాగలాపురం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అరెస్టు చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. గురువారం పిచ్చాటూరు బైపాస్ రోడ్డులో నిరసన తెలిపారు.
Fri, Sep 05 2025 05:48 AM -
" />
శ్రీసిటీని సందర్శించిన విశాఖ సెజ్ జోనల్ డీసీ
విశాఖ వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీ సిటీని సందర్శించారు. మంచం పట్టినపల్లెలుFri, Sep 05 2025 05:48 AM -
ఉత్తరాంధ్ర మైనార్టీ విద్యాభివృద్ధి డీడీగా ఖాజా రహమతుల్లా
మద్దిలపాలెం: ఉత్తరాంధ్ర ప్రాంతీయ మైనార్టీ విద్యాఅభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా డాక్టర్ ఖాజా రహమతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, Sep 05 2025 05:48 AM -
భక్తి ముసుగులో వ్యాపారానికి బ్రేక్
గాజువాక : భారీ విగ్రహం పేరుతో గాజువాకలో వినాయక ఉత్సవాలను ప్రారంభించిన నిర్వాహకులకు అధికారులు షాకిచ్చారు. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు వినాయక ఉత్సవాన్ని ముగించాలని నిర్వాహకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Sep 05 2025 05:48 AM -
ప్రతి నెలా మూడో శనివారం ప్రవేశం
విద్యార్థుల సందర్శనకు
హెర్బేరియం, మ్యూజియం సిద్ధం
Fri, Sep 05 2025 05:48 AM -
టైటాన్స్కు తొలి విజయం
విశాఖ స్పోర్ట్స్ : పోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 37–32 తేడాతో విజయం సాధించింది.
Fri, Sep 05 2025 05:48 AM -
11న స్టీల్ప్లాంట్ ఈవోఐ, ప్రైవేటీకరణ రద్దు కోసం సభ
డాబాగార్డెన్స్: ఈవోఐ పేరిట విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం తక్షణం నిలిపేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు.
Fri, Sep 05 2025 05:48 AM -
కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం
తాటిచెట్లపాలెం : ఆటోనగర్లోని అల్ట్రావాష్ టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కొత్త సదుపాయాన్ని వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా గురువారం ప్రారంభించారు.
Fri, Sep 05 2025 05:48 AM -
ప్రజారోగ్య మౌలిక వసతులకు పవర్ గ్రిడ్ ప్రాధాన్యత
అగనంపూడి: ప్రజారోగ్యానికి పవర్గ్రిడ్ సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి రూ. 32.50 కోట్ల విలువైన అధునాతన లినాక్ యంత్రాన్ని అందించినట్లు పవర్గ్రిడ్ డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ యతీంద్ర దివ్వేది తెలిపారు.
Fri, Sep 05 2025 05:48 AM -
కార్మికులకు వరం ఈ–శ్రమ్
విజయనగరం గంటస్తంభం: శ్రామికులకు వెన్నుదన్ను..విపత్కర వేళ తోడుగా నిలిచేది ఈ–శ్రమ్ కార్డు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Fri, Sep 05 2025 05:46 AM -
‘సూపర్ స్కూల్’గా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామం సమీపంలో గల మహాత్మా జోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో సూపర్ స్కూల్ కేటగిరి–ఎలో ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ పాత్రో గురువారం తెలిపారు.ఈ మేరకు 3వ తేదీన విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గురు
Fri, Sep 05 2025 05:46 AM -
చంపాకు కలెక్టర్ అభినందనలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి అంబలిబేఢ గ్రామానికి గురువారం కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ స్వయంగా వెళ్లి ఆదిమ తెగకు దిదాయి తెగకు చెందిన చంపా రస్పెడ అనే యువతిని అభినందించారు. ఆమె నీట్ పరీక్షల్లో స్థానం సాధించిన విషయంం విధితమే.
Fri, Sep 05 2025 05:46 AM -
" />
వైభవంగా గజపతి సునియా ఉత్సవం
భువనేశ్వర్: గురువారం నుంచి పూరీ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ పాలన 69వ సంవత్సరం ప్రారంభమైంది. మరో వైపు ఉత్కళీయ సంవత్సరం 1433 ఆరంభం కావడం విశేషం. ఈ సందర్భంగా ఏటా పవిత్ర భాద్రపద శుక్ల పక్ష ద్వాదశి నాడు గజపతి రాజ భవనంలో ప్రత్యేకంగా సునియా ఉత్సవం జరుపుకోవడం ఆచారం.
Fri, Sep 05 2025 05:46 AM -
భద్రతా సంస్కృతి పెంపొందించాలి
విద్యార్థుల్లో ..Fri, Sep 05 2025 05:46 AM -
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
భువనేశ్వర్: సాగుకాలంలో ఎరువుల కొరత రాష్ట్ర రైతులను వేధిస్తుంది. పలు చోట్ల ఎరువుల కోసం రైతులు వీధికి ఎక్కి నిరసన ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా దళిత ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఎరువుల కొరత తీవ్రత మరింత అధికంగా కొనసాగుతోంది.
Fri, Sep 05 2025 05:46 AM -
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో ముఖ్యమంత్రి భేటీ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గురువారం న్యూ ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు.
Fri, Sep 05 2025 05:46 AM -
‘గనుల తవ్వకాలు అడ్డుకుంటాం’
కొరాపుట్: గనుల తవ్వకాలను అడ్డగిస్తామని అఖిల పక్షం హెచ్చరించింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్నత స్థాయి అధికారులను కలసి లేఖలు అందజేసింది. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కొడింగా మాలిలో బాకై ్సట్ గనుల తవ్వకాలు అడ్డుకుంటామని ముందస్తు ప్రకటన చేసింది.
Fri, Sep 05 2025 05:46 AM
-
వదలని వరద గోదావరి
● జలదిగ్బంధంలో 25 గ్రామాలు
● నేటికీ బయట పడని రహదారులు
● పడవ ప్రయాణమే ఆ గ్రామాలకు దిక్కు
Fri, Sep 05 2025 05:48 AM -
సందిగ్ధంలో వీసీ పీఠం
● వ్యాజ్యపరమైన అంశంతో ముడి
● 11న స్పష్టత వచ్చే అవకాశం
Fri, Sep 05 2025 05:48 AM -
మద్యం మత్తులో హత్యాయత్నం
తణుకు అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యభర్తలపై దాడికి పాల్పడిన ఘటన తణుకులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Sep 05 2025 05:48 AM -
ఇసుక లారీల స్వాధీనం
చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోదావరి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి మండలం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలగుండా ఇసుకను తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు.
Fri, Sep 05 2025 05:48 AM -
గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన ఎస్సై పీ రాంబాబుతో కలిసి వివరాలు వెల్లడించారు.
Fri, Sep 05 2025 05:48 AM -
పక్షులు వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్
నరసాపురం: లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్ వద్ద పక్షులను వేటాడి విక్రయిస్తున్న ఓ బృందంపై గురువారం భీమవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు, కొంత గన్ పౌడర్, 13 మృత పక్షులను స్వాధీనం చేసుకున్నారు.
Fri, Sep 05 2025 05:48 AM -
గురువులే మార్గనిర్ధేశకులు
తిరుపతి సిటీ : భావి భారతావనికి మార్గనిర్దేశకులు గురువులేనని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు కొనియాడారు. ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Fri, Sep 05 2025 05:48 AM -
" />
నేడు తిరుపతిలో ఉపాధ్యాయ దినోత్సవం
తిరుపతి సిటీ: తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 05 2025 05:48 AM -
మిథున్రెడ్డి విడుదల కావాలని పూజలు
నాగలాపురం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అరెస్టు చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. గురువారం పిచ్చాటూరు బైపాస్ రోడ్డులో నిరసన తెలిపారు.
Fri, Sep 05 2025 05:48 AM -
" />
శ్రీసిటీని సందర్శించిన విశాఖ సెజ్ జోనల్ డీసీ
విశాఖ వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీ సిటీని సందర్శించారు. మంచం పట్టినపల్లెలుFri, Sep 05 2025 05:48 AM -
ఉత్తరాంధ్ర మైనార్టీ విద్యాభివృద్ధి డీడీగా ఖాజా రహమతుల్లా
మద్దిలపాలెం: ఉత్తరాంధ్ర ప్రాంతీయ మైనార్టీ విద్యాఅభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా డాక్టర్ ఖాజా రహమతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Fri, Sep 05 2025 05:48 AM -
భక్తి ముసుగులో వ్యాపారానికి బ్రేక్
గాజువాక : భారీ విగ్రహం పేరుతో గాజువాకలో వినాయక ఉత్సవాలను ప్రారంభించిన నిర్వాహకులకు అధికారులు షాకిచ్చారు. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు వినాయక ఉత్సవాన్ని ముగించాలని నిర్వాహకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Sep 05 2025 05:48 AM -
ప్రతి నెలా మూడో శనివారం ప్రవేశం
విద్యార్థుల సందర్శనకు
హెర్బేరియం, మ్యూజియం సిద్ధం
Fri, Sep 05 2025 05:48 AM -
టైటాన్స్కు తొలి విజయం
విశాఖ స్పోర్ట్స్ : పోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 37–32 తేడాతో విజయం సాధించింది.
Fri, Sep 05 2025 05:48 AM -
11న స్టీల్ప్లాంట్ ఈవోఐ, ప్రైవేటీకరణ రద్దు కోసం సభ
డాబాగార్డెన్స్: ఈవోఐ పేరిట విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం తక్షణం నిలిపేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు.
Fri, Sep 05 2025 05:48 AM -
కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం
తాటిచెట్లపాలెం : ఆటోనగర్లోని అల్ట్రావాష్ టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కొత్త సదుపాయాన్ని వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా గురువారం ప్రారంభించారు.
Fri, Sep 05 2025 05:48 AM -
ప్రజారోగ్య మౌలిక వసతులకు పవర్ గ్రిడ్ ప్రాధాన్యత
అగనంపూడి: ప్రజారోగ్యానికి పవర్గ్రిడ్ సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి రూ. 32.50 కోట్ల విలువైన అధునాతన లినాక్ యంత్రాన్ని అందించినట్లు పవర్గ్రిడ్ డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ యతీంద్ర దివ్వేది తెలిపారు.
Fri, Sep 05 2025 05:48 AM -
కార్మికులకు వరం ఈ–శ్రమ్
విజయనగరం గంటస్తంభం: శ్రామికులకు వెన్నుదన్ను..విపత్కర వేళ తోడుగా నిలిచేది ఈ–శ్రమ్ కార్డు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Fri, Sep 05 2025 05:46 AM -
‘సూపర్ స్కూల్’గా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామం సమీపంలో గల మహాత్మా జోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో సూపర్ స్కూల్ కేటగిరి–ఎలో ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ పాత్రో గురువారం తెలిపారు.ఈ మేరకు 3వ తేదీన విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గురు
Fri, Sep 05 2025 05:46 AM -
చంపాకు కలెక్టర్ అభినందనలు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి అంబలిబేఢ గ్రామానికి గురువారం కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ స్వయంగా వెళ్లి ఆదిమ తెగకు దిదాయి తెగకు చెందిన చంపా రస్పెడ అనే యువతిని అభినందించారు. ఆమె నీట్ పరీక్షల్లో స్థానం సాధించిన విషయంం విధితమే.
Fri, Sep 05 2025 05:46 AM -
" />
వైభవంగా గజపతి సునియా ఉత్సవం
భువనేశ్వర్: గురువారం నుంచి పూరీ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ పాలన 69వ సంవత్సరం ప్రారంభమైంది. మరో వైపు ఉత్కళీయ సంవత్సరం 1433 ఆరంభం కావడం విశేషం. ఈ సందర్భంగా ఏటా పవిత్ర భాద్రపద శుక్ల పక్ష ద్వాదశి నాడు గజపతి రాజ భవనంలో ప్రత్యేకంగా సునియా ఉత్సవం జరుపుకోవడం ఆచారం.
Fri, Sep 05 2025 05:46 AM -
భద్రతా సంస్కృతి పెంపొందించాలి
విద్యార్థుల్లో ..Fri, Sep 05 2025 05:46 AM -
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
భువనేశ్వర్: సాగుకాలంలో ఎరువుల కొరత రాష్ట్ర రైతులను వేధిస్తుంది. పలు చోట్ల ఎరువుల కోసం రైతులు వీధికి ఎక్కి నిరసన ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా దళిత ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఎరువుల కొరత తీవ్రత మరింత అధికంగా కొనసాగుతోంది.
Fri, Sep 05 2025 05:46 AM -
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో ముఖ్యమంత్రి భేటీ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గురువారం న్యూ ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు.
Fri, Sep 05 2025 05:46 AM -
‘గనుల తవ్వకాలు అడ్డుకుంటాం’
కొరాపుట్: గనుల తవ్వకాలను అడ్డగిస్తామని అఖిల పక్షం హెచ్చరించింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్నత స్థాయి అధికారులను కలసి లేఖలు అందజేసింది. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కొడింగా మాలిలో బాకై ్సట్ గనుల తవ్వకాలు అడ్డుకుంటామని ముందస్తు ప్రకటన చేసింది.
Fri, Sep 05 2025 05:46 AM