-
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు.
-
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన..
Wed, May 21 2025 12:06 AM -
కొనసాగిన ఏపీ ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లాలోని ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు 1,718 మంది హాజరవగా, 120 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్ష 856 మంది రాయగా, 62 మంది రాయలేదు.
Wed, May 21 2025 12:06 AM -
ఈవీఎంల భద్రతకు చర్యలు చేపట్టాలి
కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన మంగళవారం తనిఖీ చేశారు.
Wed, May 21 2025 12:06 AM -
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు.
Wed, May 21 2025 12:06 AM -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన..
Wed, May 21 2025 12:06 AM -
" />
జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టి–హబ్
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోనిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో టి–హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
Wed, May 21 2025 12:06 AM -
వానలో తడుస్తూ.. సమస్యలపై ఎలుగెత్తుతూ..
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇలాగైన ప్రభుత్వ పెద్దల మనస్సు కరిగి, సానుకూలంగా స్పందించాలని కోరారు.
Wed, May 21 2025 12:06 AM -
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు.
Wed, May 21 2025 12:06 AM -
బాబుగారి చౌకబారు నిర్ణయం
ఆలమూరు: నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నేరుగా ఇంటికి వెళ్లి రేషన్ సరకులను అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)లను రద్దు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తుండడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Wed, May 21 2025 12:05 AM -
అసలే జాప్యం.. ఆపై గోప్యం
రాయవరం: మూగజీవాల గణన జిల్లాలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన గణన ఏడాది ఆలస్యంగా ప్రారంభించారు. అసలే ఆలస్యంగా గణన ప్రారంభించి పూర్తి చేసినా దాని వివరాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు.
Wed, May 21 2025 12:05 AM -
కొబ్బరి పార్కు, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు దిశగా..
సాక్షి, అమలాపురం: కొబ్బరి పార్కు, కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను కోనసీమలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీనిలో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటించింది.
Wed, May 21 2025 12:05 AM -
తాగునీటి అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా
అమలాపురం రూరల్: తాగునీటి అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఏపీ ట్రాన్స్కో ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించి విద్యుత్ టవర్ల ఏర్పాటు సందర్భంలో పవర్ కట్ అంశాలపై సమీక్షించారు.
Wed, May 21 2025 12:05 AM -
జగన్కు వరి కంకులను బహూకరించిన రైతు
రావులపాలెం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అఽధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక రైతు తాను పండించిన వరి కంకులను బహూకరించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డి మంగళవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు.
Wed, May 21 2025 12:05 AM -
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు.
Wed, May 21 2025 12:05 AM -
మోసపూరిత హామీలు బాబుకు అలవాటే
ఉప్పలగుప్తం: ప్రతి ఎన్నికలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, వచ్చిన తరువాత వాటిని గాలికొదిలేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలవాటేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజకుమారి విమర్శించారు.
Wed, May 21 2025 12:05 AM -
మీ రొయ్యలు మాకొద్దు..
వాకాడు: ఆక్వా రంగంపై మరో పిడుగు పడింది. రసాయనిక అవశేషాలున్నాయని ఎగుమతి చేసిన ఉత్పత్తులను పలు దేశాలు తీసుకునేందుకు నిరాకరించడంతో రైతులు, వ్యాపారులకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. రొయ్యల కంటైనర్లను వెనక్కు పంపుతుండడంతో ఆక్వా పరిశ్రమ కుదేలైంది.
Tue, May 20 2025 11:53 PM -
జవాబుపత్రాల ట్యాంపరింగ్పై విచారణ
కందుకూరు రూరల్: సీనియర్ ఇంటర్ ఇంగ్లిష్ జవాబుపత్రాల ట్యాంపరింగ్పై మంగళవారం అధికారులు విచారణ చేశారు. కందుకూరులోని ఓవీ రోడ్డులో శ్రీగాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఎం.అవినాష్బాబు, టి.సాయి తేజస్విని అనే విద్యార్థుల జవాబుపత్రాలు ట్యాంపరింగ్కు గురైన సంగతి తెలిసిందే.
Tue, May 20 2025 11:53 PM -
" />
దూసుకెళ్తూ..
ఏమ్మా.. ఇది తగునా! జోరుగా.. హుషారుగా..Tue, May 20 2025 11:53 PM -
నేర నియంత్రణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి సాధ్యమని భావించిన పోలీస్ యంత్రాంగం సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహించింది.
Tue, May 20 2025 11:53 PM -
యువతకు అవగాహన : కలెక్టర్
నెల్లూరు(అర్బన్): గంజాయి, గుట్కా, బీడీ, సిగరెట్ తదితర వాటితో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లో నషా ముక్త భారత్ అభియాన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
Tue, May 20 2025 11:53 PM -
‘సాక్షి’ రిపోర్టర్ కుటుంబానికి విక్రమ్రెడ్డి సాయం
నెల్లూరు(అర్బన్): సాక్షి దినపత్రికలో చేజర్ల మండల రిపోర్టర్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన రవీంద్రబాబు అంత్యక్రియలు స్వగ్రామమైన కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో మంగళవారం జరిగాయి.
Tue, May 20 2025 11:53 PM -
80 శాతం బియ్యం విదేశాలకు ఎగుమతి
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా
ఆదేశాలను పౌరసరఫరాల శాఖ
పాటిస్తోంది. ఆ శాఖలోని కొందరు
Tue, May 20 2025 11:53 PM -
డీఈఓ కార్యాలయ ముట్టడి వాయిదా
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాటుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో జరిపిన చర్చల దరిమిలా బుధవారం తలపెట్టిన డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుడు సురేంద్రరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
Tue, May 20 2025 11:53 PM -
కూటమి ప్రభుత్వ తీరుపై బ్రాహ్మణాగ్రహం
నెల్లూరు (బృందావనం): ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీరుపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నేతలు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, May 20 2025 11:53 PM
-
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు.
Wed, May 21 2025 12:06 AM -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన..
Wed, May 21 2025 12:06 AM -
కొనసాగిన ఏపీ ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లాలోని ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు 1,718 మంది హాజరవగా, 120 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్ష 856 మంది రాయగా, 62 మంది రాయలేదు.
Wed, May 21 2025 12:06 AM -
ఈవీఎంల భద్రతకు చర్యలు చేపట్టాలి
కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన మంగళవారం తనిఖీ చేశారు.
Wed, May 21 2025 12:06 AM -
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు.
Wed, May 21 2025 12:06 AM -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన..
Wed, May 21 2025 12:06 AM -
" />
జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టి–హబ్
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోనిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో టి–హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
Wed, May 21 2025 12:06 AM -
వానలో తడుస్తూ.. సమస్యలపై ఎలుగెత్తుతూ..
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇలాగైన ప్రభుత్వ పెద్దల మనస్సు కరిగి, సానుకూలంగా స్పందించాలని కోరారు.
Wed, May 21 2025 12:06 AM -
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు.
Wed, May 21 2025 12:06 AM -
బాబుగారి చౌకబారు నిర్ణయం
ఆలమూరు: నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నేరుగా ఇంటికి వెళ్లి రేషన్ సరకులను అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)లను రద్దు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తుండడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Wed, May 21 2025 12:05 AM -
అసలే జాప్యం.. ఆపై గోప్యం
రాయవరం: మూగజీవాల గణన జిల్లాలో గతేడాది అక్టోబర్ 25న ప్రారంభమైంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేపట్టాల్సిన గణన ఏడాది ఆలస్యంగా ప్రారంభించారు. అసలే ఆలస్యంగా గణన ప్రారంభించి పూర్తి చేసినా దాని వివరాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు.
Wed, May 21 2025 12:05 AM -
కొబ్బరి పార్కు, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు దిశగా..
సాక్షి, అమలాపురం: కొబ్బరి పార్కు, కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను కోనసీమలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీనిలో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటించింది.
Wed, May 21 2025 12:05 AM -
తాగునీటి అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా
అమలాపురం రూరల్: తాగునీటి అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఏపీ ట్రాన్స్కో ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించి విద్యుత్ టవర్ల ఏర్పాటు సందర్భంలో పవర్ కట్ అంశాలపై సమీక్షించారు.
Wed, May 21 2025 12:05 AM -
జగన్కు వరి కంకులను బహూకరించిన రైతు
రావులపాలెం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అఽధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక రైతు తాను పండించిన వరి కంకులను బహూకరించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డి మంగళవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు.
Wed, May 21 2025 12:05 AM -
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు.
Wed, May 21 2025 12:05 AM -
మోసపూరిత హామీలు బాబుకు అలవాటే
ఉప్పలగుప్తం: ప్రతి ఎన్నికలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, వచ్చిన తరువాత వాటిని గాలికొదిలేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలవాటేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజకుమారి విమర్శించారు.
Wed, May 21 2025 12:05 AM -
మీ రొయ్యలు మాకొద్దు..
వాకాడు: ఆక్వా రంగంపై మరో పిడుగు పడింది. రసాయనిక అవశేషాలున్నాయని ఎగుమతి చేసిన ఉత్పత్తులను పలు దేశాలు తీసుకునేందుకు నిరాకరించడంతో రైతులు, వ్యాపారులకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. రొయ్యల కంటైనర్లను వెనక్కు పంపుతుండడంతో ఆక్వా పరిశ్రమ కుదేలైంది.
Tue, May 20 2025 11:53 PM -
జవాబుపత్రాల ట్యాంపరింగ్పై విచారణ
కందుకూరు రూరల్: సీనియర్ ఇంటర్ ఇంగ్లిష్ జవాబుపత్రాల ట్యాంపరింగ్పై మంగళవారం అధికారులు విచారణ చేశారు. కందుకూరులోని ఓవీ రోడ్డులో శ్రీగాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఎం.అవినాష్బాబు, టి.సాయి తేజస్విని అనే విద్యార్థుల జవాబుపత్రాలు ట్యాంపరింగ్కు గురైన సంగతి తెలిసిందే.
Tue, May 20 2025 11:53 PM -
" />
దూసుకెళ్తూ..
ఏమ్మా.. ఇది తగునా! జోరుగా.. హుషారుగా..Tue, May 20 2025 11:53 PM -
నేర నియంత్రణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి సాధ్యమని భావించిన పోలీస్ యంత్రాంగం సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహించింది.
Tue, May 20 2025 11:53 PM -
యువతకు అవగాహన : కలెక్టర్
నెల్లూరు(అర్బన్): గంజాయి, గుట్కా, బీడీ, సిగరెట్ తదితర వాటితో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లో నషా ముక్త భారత్ అభియాన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
Tue, May 20 2025 11:53 PM -
‘సాక్షి’ రిపోర్టర్ కుటుంబానికి విక్రమ్రెడ్డి సాయం
నెల్లూరు(అర్బన్): సాక్షి దినపత్రికలో చేజర్ల మండల రిపోర్టర్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన రవీంద్రబాబు అంత్యక్రియలు స్వగ్రామమైన కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో మంగళవారం జరిగాయి.
Tue, May 20 2025 11:53 PM -
80 శాతం బియ్యం విదేశాలకు ఎగుమతి
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా
ఆదేశాలను పౌరసరఫరాల శాఖ
పాటిస్తోంది. ఆ శాఖలోని కొందరు
Tue, May 20 2025 11:53 PM -
డీఈఓ కార్యాలయ ముట్టడి వాయిదా
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాటుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో జరిపిన చర్చల దరిమిలా బుధవారం తలపెట్టిన డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుడు సురేంద్రరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
Tue, May 20 2025 11:53 PM -
కూటమి ప్రభుత్వ తీరుపై బ్రాహ్మణాగ్రహం
నెల్లూరు (బృందావనం): ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీరుపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నేతలు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, May 20 2025 11:53 PM