-
సమస్యలు ప్రస్తావించేనా
నగరంలో నత్తనడకన స్మార్ట్సిటీ పనులు -
కొల్లగొడుతూ.. కోట్లు గడిస్తూ!
మైనింగ్ మాఫియా ధనదాహానికి గుట్టలు లూటీ అవుతున్నాయి. గోరంత అనుమతి.. కొండంత తవ్వకాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి. రాయల్టీ ఎగవేతతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. అనుమతి ఒకచోట..
Mon, Dec 01 2025 07:13 AM -
కలెక్టరేట్లలో నేటి గ్రీవెన్స్ రద్దు
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Dec 01 2025 07:13 AM -
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Mon, Dec 01 2025 07:12 AM -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు.
Mon, Dec 01 2025 06:48 AM -
గాయత్రి–ట్రెసా జాలీ జోడీదే డబుల్స్ టైటిల్
లక్నో: సొంతగడ్డపై సత్తా చాటుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకుంది.
Mon, Dec 01 2025 06:35 AM -
బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూఢిల్లీ: బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన బ్రిటిష్ పోలీసులు.. అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.
Mon, Dec 01 2025 06:28 AM -
బర్త్డే పార్టీలో కాల్పులు
స్టాక్టన్: అమెరికాలోని కాలిఫోర్నీయా రాష్ట్రం స్టాక్టన్లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు. పద్నాలుగు మంది గాయపడ్డారు.
Mon, Dec 01 2025 06:23 AM -
రూ. కోట్ల మట్టి కొల్లగొట్టి !
అక్రమార్జనే లక్ష్యంగా తిరుపతి జిల్లాలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ప్రకృతి వనరులను ఎవరికి దొరికింది వారు దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు.
Mon, Dec 01 2025 06:20 AM -
పెళ్లి వేడుకలో కాల్పుల మోత
లుధియానా: పంజాబ్లోని లుధియానాలో శనివారం రాత్రి పెళ్లి వేడుకకు వచ్చిన వైరి వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో అతిథులిద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Mon, Dec 01 2025 06:16 AM -
ఎస్ఐఆర్ గడువు వారం పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఓటర్ల జాబితాలో సమగ్రత, పారదర్శకతను పెంచేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో వారంపాటు పొడిగించింది.
Mon, Dec 01 2025 06:11 AM -
చలి లోగిలి
మంచు.. ప్రకృతి అందాలకు వన్నెలద్దుతూ.. వేల కుటుంబాలకు జీవనోపాధి నిస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో వచ్చే ఆదాయం ఆయా కుటుంబాలకు ఏడాది పొడవునా భరోసా కల్పిస్తోంది.
Mon, Dec 01 2025 06:10 AM -
సున్నితత్వం పెంచుకోండి
రాయ్పూర్: పోలీసులంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న భావనను ఎంతగానో మెరగుపరచాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అది జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే.
Mon, Dec 01 2025 06:06 AM -
అక్క కంట నీరు చూడలేక..బావ, అత్త హత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం పట్టపగలు తల్లి, కొడుకు హత్యకు గురయ్యారు. దొప్పలపూడి సాంబశివరావు (30), కృష్ణకుమారి (55)పై మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు..
Mon, Dec 01 2025 06:02 AM -
సభకు సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
Mon, Dec 01 2025 06:01 AM -
వివాహితపై లైంగికదాడి
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో శనివారం రాత్రి ఒక వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మండలంలోని వినగడపకు చెందిన వివాహిత తోటమూలలోని ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తోంది.
Mon, Dec 01 2025 05:58 AM -
వాట్సాప్ స్టేటస్గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది.
Mon, Dec 01 2025 05:52 AM -
Mann Ki Baat: ‘వికసిత్ భారత్’కు యువత అంకితభావమే బలం
న్యూఢిల్లీ: యువతలోని అంకితభావమే ‘వికసిత్ భారత్’కు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు.
Mon, Dec 01 2025 05:51 AM -
కృష్ణాలోకి కెమికిల్!
దాచేపల్లి: కృష్ణానదిలో ప్రమాదకర రసాయనాల తెట్టు ప్రజలను కలవర పెడుతోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట గ్రామాల వద్ద కృష్ణానదిలో ఇటీవల భారీగా రసాయనాల తెట్టుని స్థానికులు గుర్తించారు.
Mon, Dec 01 2025 05:48 AM -
గృహ రుణానికి ముందే గుడ్బై
ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది.
Mon, Dec 01 2025 05:41 AM -
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ప్రభుత్వ బస్సులు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మరణించారు.
Mon, Dec 01 2025 05:37 AM -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధావులు స్పందించాలి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్
Mon, Dec 01 2025 05:32 AM
-
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
Mon, Dec 01 2025 07:08 AM -
పెంచలయ్య హత్యపై నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్
పెంచలయ్య హత్యపై నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్
Mon, Dec 01 2025 07:00 AM -
ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా
ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా
Mon, Dec 01 2025 06:46 AM
-
సమస్యలు ప్రస్తావించేనా
నగరంలో నత్తనడకన స్మార్ట్సిటీ పనులుMon, Dec 01 2025 07:13 AM -
కొల్లగొడుతూ.. కోట్లు గడిస్తూ!
మైనింగ్ మాఫియా ధనదాహానికి గుట్టలు లూటీ అవుతున్నాయి. గోరంత అనుమతి.. కొండంత తవ్వకాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి. రాయల్టీ ఎగవేతతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. అనుమతి ఒకచోట..
Mon, Dec 01 2025 07:13 AM -
కలెక్టరేట్లలో నేటి గ్రీవెన్స్ రద్దు
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Dec 01 2025 07:13 AM -
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Mon, Dec 01 2025 07:12 AM -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు.
Mon, Dec 01 2025 06:48 AM -
గాయత్రి–ట్రెసా జాలీ జోడీదే డబుల్స్ టైటిల్
లక్నో: సొంతగడ్డపై సత్తా చాటుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకుంది.
Mon, Dec 01 2025 06:35 AM -
బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూఢిల్లీ: బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన బ్రిటిష్ పోలీసులు.. అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.
Mon, Dec 01 2025 06:28 AM -
బర్త్డే పార్టీలో కాల్పులు
స్టాక్టన్: అమెరికాలోని కాలిఫోర్నీయా రాష్ట్రం స్టాక్టన్లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు. పద్నాలుగు మంది గాయపడ్డారు.
Mon, Dec 01 2025 06:23 AM -
రూ. కోట్ల మట్టి కొల్లగొట్టి !
అక్రమార్జనే లక్ష్యంగా తిరుపతి జిల్లాలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ప్రకృతి వనరులను ఎవరికి దొరికింది వారు దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు.
Mon, Dec 01 2025 06:20 AM -
పెళ్లి వేడుకలో కాల్పుల మోత
లుధియానా: పంజాబ్లోని లుధియానాలో శనివారం రాత్రి పెళ్లి వేడుకకు వచ్చిన వైరి వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో అతిథులిద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Mon, Dec 01 2025 06:16 AM -
ఎస్ఐఆర్ గడువు వారం పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఓటర్ల జాబితాలో సమగ్రత, పారదర్శకతను పెంచేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో వారంపాటు పొడిగించింది.
Mon, Dec 01 2025 06:11 AM -
చలి లోగిలి
మంచు.. ప్రకృతి అందాలకు వన్నెలద్దుతూ.. వేల కుటుంబాలకు జీవనోపాధి నిస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో వచ్చే ఆదాయం ఆయా కుటుంబాలకు ఏడాది పొడవునా భరోసా కల్పిస్తోంది.
Mon, Dec 01 2025 06:10 AM -
సున్నితత్వం పెంచుకోండి
రాయ్పూర్: పోలీసులంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న భావనను ఎంతగానో మెరగుపరచాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అది జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే.
Mon, Dec 01 2025 06:06 AM -
అక్క కంట నీరు చూడలేక..బావ, అత్త హత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం పట్టపగలు తల్లి, కొడుకు హత్యకు గురయ్యారు. దొప్పలపూడి సాంబశివరావు (30), కృష్ణకుమారి (55)పై మారణాయుధాలతో దాడిచేసిన ముగ్గురు..
Mon, Dec 01 2025 06:02 AM -
సభకు సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
Mon, Dec 01 2025 06:01 AM -
వివాహితపై లైంగికదాడి
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో శనివారం రాత్రి ఒక వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మండలంలోని వినగడపకు చెందిన వివాహిత తోటమూలలోని ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తోంది.
Mon, Dec 01 2025 05:58 AM -
వాట్సాప్ స్టేటస్గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది.
Mon, Dec 01 2025 05:52 AM -
Mann Ki Baat: ‘వికసిత్ భారత్’కు యువత అంకితభావమే బలం
న్యూఢిల్లీ: యువతలోని అంకితభావమే ‘వికసిత్ భారత్’కు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు.
Mon, Dec 01 2025 05:51 AM -
కృష్ణాలోకి కెమికిల్!
దాచేపల్లి: కృష్ణానదిలో ప్రమాదకర రసాయనాల తెట్టు ప్రజలను కలవర పెడుతోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట గ్రామాల వద్ద కృష్ణానదిలో ఇటీవల భారీగా రసాయనాల తెట్టుని స్థానికులు గుర్తించారు.
Mon, Dec 01 2025 05:48 AM -
గృహ రుణానికి ముందే గుడ్బై
ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది.
Mon, Dec 01 2025 05:41 AM -
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ప్రభుత్వ బస్సులు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మరణించారు.
Mon, Dec 01 2025 05:37 AM -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధావులు స్పందించాలి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్
Mon, Dec 01 2025 05:32 AM -
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
Mon, Dec 01 2025 07:08 AM -
పెంచలయ్య హత్యపై నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్
పెంచలయ్య హత్యపై నెల్లూరు డీఎస్పీ శ్రీనివాస్
Mon, Dec 01 2025 07:00 AM -
ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా
ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా
Mon, Dec 01 2025 06:46 AM
