-
‘ఔడా’ జాడేది..!
కై లాస్నగర్: ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఔడా) కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది దీనిని ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసిన విషయం విదితమే.
-
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
Wed, Oct 22 2025 06:58 AM -
కనిపించని డబ్బా వసూళ్లు
ఆదిలాబాద్టౌన్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే భోరజ్ చెక్పోస్టు మంగళవారం నిర్మానుష్యంగా మారింది. చెక్పోస్టు వద్ద సిబ్బంది వాహనాలు ఆపిన దాఖలాలు కనిపించ లేదు. ఇటీవల ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రవా ణాశాఖ చెక్పోస్టుల్లో దాడులు జరిపిన విషయం విదితమే.
Wed, Oct 22 2025 06:58 AM -
" />
మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ఆదిలాబాద్టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబ నకు కృషి చేస్తున్నట్లు పల్నా పథకం రాష్ట్ర లీడ్ రాజారాం ప్రసాద్ అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న పల్నా పథకంపై జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు.
Wed, Oct 22 2025 06:58 AM -
‘ఆర్ఈసీఎస్’ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బందికి బకాయిల చెల్లింపు
కశింకోట: ఆర్ఈసీఎస్కు అనుబంధంగా ఉన్న రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బందికి ఎట్టకేలకు జీతాలు, నిర్వహణ ఖర్చులను చెల్లించారు.
Wed, Oct 22 2025 06:58 AM -
మత్స్యకారులకు బాసటగా..
నక్కపల్లి: జిల్లాలోని ఒక చిన్న బెస్త గ్రామంలో మొదలైన ఉద్యమం దేశంలోని మత్స్యకారులందరినీ ఏకం చేస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్పై వ్యతిరేకత రోజురోజుకూ రాజుకుంటోంది. 38 రోజుల నుంచి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది.
Wed, Oct 22 2025 06:58 AM -
కూటమి పాలన వైఫల్యాలపై యువత గళమెత్తాలి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు.
Wed, Oct 22 2025 06:58 AM -
రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం
జెడ్పీటీసీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి: అమర్నాథ్Wed, Oct 22 2025 06:58 AM -
వైభవంగా పంచరాత్ర ఉత్సవాలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి పంచరాత్ర మహోత్సవాలు సోమవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.
Wed, Oct 22 2025 06:58 AM -
తాత్కాలిక వసతులకే రూ. 36 లక్షలా?
డాబాగార్డెన్స్ (విశాఖ): విశాఖ ప్రపంచ యోగా ది నోత్సవం జరిగి నాలుగు నెలలు గడిచిపోయినా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల బిల్లులు ఇప్పుడు ఆమోదం కోసం రావడం చర్చనీయాంశమైంది. ‘అయిపోయిన పెళ్లికి మేళాలు’అన్నట్లుగా..
Wed, Oct 22 2025 06:58 AM -
బీఎన్ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్దాది నుంచి నర్సీపట్నం పోవు బి.ఎన్.రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటలకు చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో బురదలో కూరుకు పోయింది. ఈ రహదారిలో బంగారుమెట్ట నుంచి ఎల్బీపురం మధ్య చర్చి వద్ద రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఉంది.
Wed, Oct 22 2025 06:58 AM -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక
అనకాపల్లి టౌన్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఏఎంఏఎల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఏలూరులో ఈ నెల 22,23 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్ 19 అథ్లెటిక్స్ పోటీలకు ఎస్.తేజ, ఎల్.రమణమూర్తి, జి.నరేష్, ఎం.
Wed, Oct 22 2025 06:58 AM -
" />
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్వెల్స్లో పనిచేస్తుండేవాడు.
Wed, Oct 22 2025 06:53 AM -
వాలీబాల్ టోర్నమెంట్లో రన్నర్గా నిజామాబాద్
నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్లో జిల్లా బాలికల జట్టు రన్నర్గా నిలిచి ట్రోఫి కై వసం చేసుకున్నారు.
Wed, Oct 22 2025 06:53 AM -
రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్
Wed, Oct 22 2025 06:53 AM -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్కుమార్ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్కుమార్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Wed, Oct 22 2025 06:53 AM -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేవని డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. బెటాలియన్లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
పైరవీలు.. ప్రదక్షిణలు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు
● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు
Wed, Oct 22 2025 06:53 AM -
ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దు
బోధన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యానికి చో టు ఇవ్వకుండా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.కొనుగోళ్లు సాఫీగా కొనసాగేందుకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటూ పకడ్భందీగా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
నీలగిరి మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు మొత్తం రూ. 28 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో మొదటి 500 మంది బకాయిదారుల లెక్కలు తీయగా రూ.9.68 వరకు ఉన్నట్లు తేలింది.
Wed, Oct 22 2025 06:53 AM -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నల్లగొండ : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఎస్పీ శరత్చంద్ర పవార్, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
" />
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : వెటర్నరీ, యానిమల్ హస్పెన్డరీ, ఫిషరిస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 22 2025 06:53 AM -
వందశాతం ఉత్తీర్ణతే ధ్యేయం
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా కేజీబీవీల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు జీసీడీఓ కత్తుల అరుంధతి అన్నారు.
Wed, Oct 22 2025 06:51 AM -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని పలు స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలు, రిటైల్ యూనిట్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 12 స్వీట్ తయారీ కేంద్రాలు, 7 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు.
Wed, Oct 22 2025 06:51 AM
-
‘ఔడా’ జాడేది..!
కై లాస్నగర్: ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఔడా) కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది దీనిని ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసిన విషయం విదితమే.
Wed, Oct 22 2025 06:58 AM -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
Wed, Oct 22 2025 06:58 AM -
కనిపించని డబ్బా వసూళ్లు
ఆదిలాబాద్టౌన్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే భోరజ్ చెక్పోస్టు మంగళవారం నిర్మానుష్యంగా మారింది. చెక్పోస్టు వద్ద సిబ్బంది వాహనాలు ఆపిన దాఖలాలు కనిపించ లేదు. ఇటీవల ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రవా ణాశాఖ చెక్పోస్టుల్లో దాడులు జరిపిన విషయం విదితమే.
Wed, Oct 22 2025 06:58 AM -
" />
మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ఆదిలాబాద్టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబ నకు కృషి చేస్తున్నట్లు పల్నా పథకం రాష్ట్ర లీడ్ రాజారాం ప్రసాద్ అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న పల్నా పథకంపై జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు.
Wed, Oct 22 2025 06:58 AM -
‘ఆర్ఈసీఎస్’ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బందికి బకాయిల చెల్లింపు
కశింకోట: ఆర్ఈసీఎస్కు అనుబంధంగా ఉన్న రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బందికి ఎట్టకేలకు జీతాలు, నిర్వహణ ఖర్చులను చెల్లించారు.
Wed, Oct 22 2025 06:58 AM -
మత్స్యకారులకు బాసటగా..
నక్కపల్లి: జిల్లాలోని ఒక చిన్న బెస్త గ్రామంలో మొదలైన ఉద్యమం దేశంలోని మత్స్యకారులందరినీ ఏకం చేస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్పై వ్యతిరేకత రోజురోజుకూ రాజుకుంటోంది. 38 రోజుల నుంచి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది.
Wed, Oct 22 2025 06:58 AM -
కూటమి పాలన వైఫల్యాలపై యువత గళమెత్తాలి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు.
Wed, Oct 22 2025 06:58 AM -
రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం
జెడ్పీటీసీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి: అమర్నాథ్Wed, Oct 22 2025 06:58 AM -
వైభవంగా పంచరాత్ర ఉత్సవాలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి పంచరాత్ర మహోత్సవాలు సోమవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.
Wed, Oct 22 2025 06:58 AM -
తాత్కాలిక వసతులకే రూ. 36 లక్షలా?
డాబాగార్డెన్స్ (విశాఖ): విశాఖ ప్రపంచ యోగా ది నోత్సవం జరిగి నాలుగు నెలలు గడిచిపోయినా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల బిల్లులు ఇప్పుడు ఆమోదం కోసం రావడం చర్చనీయాంశమైంది. ‘అయిపోయిన పెళ్లికి మేళాలు’అన్నట్లుగా..
Wed, Oct 22 2025 06:58 AM -
బీఎన్ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్దాది నుంచి నర్సీపట్నం పోవు బి.ఎన్.రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటలకు చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో బురదలో కూరుకు పోయింది. ఈ రహదారిలో బంగారుమెట్ట నుంచి ఎల్బీపురం మధ్య చర్చి వద్ద రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఉంది.
Wed, Oct 22 2025 06:58 AM -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక
అనకాపల్లి టౌన్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఏఎంఏఎల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఏలూరులో ఈ నెల 22,23 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్ 19 అథ్లెటిక్స్ పోటీలకు ఎస్.తేజ, ఎల్.రమణమూర్తి, జి.నరేష్, ఎం.
Wed, Oct 22 2025 06:58 AM -
" />
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్వెల్స్లో పనిచేస్తుండేవాడు.
Wed, Oct 22 2025 06:53 AM -
వాలీబాల్ టోర్నమెంట్లో రన్నర్గా నిజామాబాద్
నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్లో జిల్లా బాలికల జట్టు రన్నర్గా నిలిచి ట్రోఫి కై వసం చేసుకున్నారు.
Wed, Oct 22 2025 06:53 AM -
రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్
Wed, Oct 22 2025 06:53 AM -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్కుమార్ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్కుమార్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Wed, Oct 22 2025 06:53 AM -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేవని డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. బెటాలియన్లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
పైరవీలు.. ప్రదక్షిణలు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు
● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు
Wed, Oct 22 2025 06:53 AM -
ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దు
బోధన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యానికి చో టు ఇవ్వకుండా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.కొనుగోళ్లు సాఫీగా కొనసాగేందుకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటూ పకడ్భందీగా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
నీలగిరి మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు మొత్తం రూ. 28 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో మొదటి 500 మంది బకాయిదారుల లెక్కలు తీయగా రూ.9.68 వరకు ఉన్నట్లు తేలింది.
Wed, Oct 22 2025 06:53 AM -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నల్లగొండ : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఎస్పీ శరత్చంద్ర పవార్, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
" />
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : వెటర్నరీ, యానిమల్ హస్పెన్డరీ, ఫిషరిస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 22 2025 06:53 AM -
వందశాతం ఉత్తీర్ణతే ధ్యేయం
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా కేజీబీవీల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు జీసీడీఓ కత్తుల అరుంధతి అన్నారు.
Wed, Oct 22 2025 06:51 AM -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని పలు స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలు, రిటైల్ యూనిట్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 12 స్వీట్ తయారీ కేంద్రాలు, 7 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు.
Wed, Oct 22 2025 06:51 AM -
డీఏపై దొంగాట.. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటులా చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ
Wed, Oct 22 2025 06:54 AM