-
" />
సేవాదృక్పథం.. ఆయన సొంతం
అర్వపల్లి: వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్ దండుగుల యల్లయ్య.
-
" />
క్రీడా నైపుణ్యాల వెలికితీత
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జెడ్పీ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎంత కృషి చేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:40 AM -
27 సంఘాల పదవీకాలం పొడిగింపునకు నో!
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
Fri, Sep 05 2025 07:40 AM -
అదే గోస.. అదే వరుస
యూరియా కోసం తప్పని బారులు.. రోడ్డెక్కుతున్న రైతులుఫ వేకువజామునుంచే క్యూలైన్లు ఫ పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ
అడ్డగూడూరు పీఏసీఎస్కు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు
Fri, Sep 05 2025 07:40 AM -
నేడు గణేష్ నిమజ్జనం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ తదితర పట్టణాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువుల వద్ద లైట్లు, బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు.
Fri, Sep 05 2025 07:40 AM -
" />
మరమ్మతులు చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : మంచినీటి పైప్లైన్లకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆర్అండ్బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:40 AM -
బోధన వినూత్నం.. వరించిన పురస్కారం
ఫ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక
ఫ నేడు సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అవార్డులు ప్రదానం
Fri, Sep 05 2025 07:40 AM -
లక్ష మందితో బీసీ సింహగర్జన
భువనగిరిటౌన్ : దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. గురువారం భువనగిరిలోని ఎస్వీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 05 2025 07:40 AM -
నిమజ్జన ఘట్టం సాఫీగా సాగేలా...
సాక్షి,హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం హుస్సేన్సాగర్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి.
Fri, Sep 05 2025 07:39 AM -
గురవే నమః
● నేడు ఉపాధ్యాయ దినోత్సవం
Fri, Sep 05 2025 07:39 AM -
మూలపేటపై అధికారమదం
అధికార పార్టీకి చెందిన వారేమో యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు. ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వచ్చి మరీ బెదిరిస్తారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇంటికొచ్చి కొట్టినా ఏమీ కానట్టే ఖాకీలు వ్యవహరిస్తారు.
Fri, Sep 05 2025 07:39 AM -
రెడ్బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్
● టెక్కలి డీఎస్పీ కార్యాలయం ముట్టడి
Fri, Sep 05 2025 07:39 AM -
గురుతర బాధ్యత.. సేవాతత్పరత
తణుకుకు చెందిన ప్రత్తిపాటి ఇస్సాకు, మార్తమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:39 AM -
ఎరువులు అందించడంలో కూటమి విఫలం
పెనుగొండ: దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు ఎరువులు అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గురువారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:39 AM -
" />
కొనసాగుతున్న గోదావరి వరద
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్రేవు, లలితాంబ ఘాట్, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి.
Fri, Sep 05 2025 07:39 AM -
యూరియాపై వాస్తవాల వక్రీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): యూరియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన అవాస్తవమని, వా స్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ గురువారం ప్రకటనలో విమర్శించారు.
Fri, Sep 05 2025 07:39 AM -
ఆక్వా వర్సిటీ నిర్మాణంపై నిర్లక్ష్యం
నరసాపురం రూరల్: ఆక్వా యూనివర్సిటీకి సొంత భవనాలు, క్యాంపస్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు.
Fri, Sep 05 2025 07:39 AM -
రాయితీని తగ్గించుకునే ప్రయత్నం
ఏలూరు(ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:39 AM -
జిల్లాలో ఇలా..
మారుతున్న కాలానికనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ బోధనను అందించేందుకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చింది.
Fri, Sep 05 2025 07:38 AM -
ఉపాధి శ్రామికుల ఆకలి కేకలు
వారందరూ శ్రామికులు. ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే తమ బతుకు బండిని నెట్టాలి. అయితే వీరి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏకంగా నాలుగు నెలల నుంచి వీరికి నగదును అందించలేదంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరికి మొత్తం రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది.Fri, Sep 05 2025 07:38 AM -
కూటమి పాలనలో వ్యవసాయం కుదేలు
● రైతులకు తప్పని తిప్పలు
● హామీల అమల్లో చంద్రబాబు విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం
Fri, Sep 05 2025 07:38 AM -
దర్జాగా కబ్జా
● ప్రభుత్వ భూమి అనే బోర్డున్నా, లెక్కచేయని వైనం
● గ్రావెల్ను భారీగా కొల్లగొడుతూ..
● రెవెన్యూ అధికారుల సహకారం
Fri, Sep 05 2025 07:38 AM -
" />
ఎనిమిది వారాలు పనిచేశాం
ఉపాధి పనులకు గతంలో రోజూ హాజరయ్యేవాళ్లం. ఎనిమిది వారాలు పనులు చేయగా, రెండు వారాలకే డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. గ్రామాల్లో పనులనూ కల్పించడంలేదు.
– లక్ష్మి, లక్ష్మీనారాయణపురం
Fri, Sep 05 2025 07:38 AM -
క్రైం కార్నర్
తండ్రి వద్దు.. పింఛన్ కావాలి
● పెన్షన్ డబ్బులను తీసుకొని తండ్రిని వదిలేసిన కూతురు
● కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్లాలని సూచించిన ఎస్సై
Fri, Sep 05 2025 07:38 AM
-
" />
సేవాదృక్పథం.. ఆయన సొంతం
అర్వపల్లి: వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్ దండుగుల యల్లయ్య.
Fri, Sep 05 2025 07:40 AM -
" />
క్రీడా నైపుణ్యాల వెలికితీత
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జెడ్పీ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎంత కృషి చేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:40 AM -
27 సంఘాల పదవీకాలం పొడిగింపునకు నో!
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
Fri, Sep 05 2025 07:40 AM -
అదే గోస.. అదే వరుస
యూరియా కోసం తప్పని బారులు.. రోడ్డెక్కుతున్న రైతులుఫ వేకువజామునుంచే క్యూలైన్లు ఫ పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ
అడ్డగూడూరు పీఏసీఎస్కు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు
Fri, Sep 05 2025 07:40 AM -
నేడు గణేష్ నిమజ్జనం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ తదితర పట్టణాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువుల వద్ద లైట్లు, బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు.
Fri, Sep 05 2025 07:40 AM -
" />
మరమ్మతులు చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : మంచినీటి పైప్లైన్లకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆర్అండ్బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:40 AM -
బోధన వినూత్నం.. వరించిన పురస్కారం
ఫ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక
ఫ నేడు సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అవార్డులు ప్రదానం
Fri, Sep 05 2025 07:40 AM -
లక్ష మందితో బీసీ సింహగర్జన
భువనగిరిటౌన్ : దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. గురువారం భువనగిరిలోని ఎస్వీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 05 2025 07:40 AM -
నిమజ్జన ఘట్టం సాఫీగా సాగేలా...
సాక్షి,హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం హుస్సేన్సాగర్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి.
Fri, Sep 05 2025 07:39 AM -
గురవే నమః
● నేడు ఉపాధ్యాయ దినోత్సవం
Fri, Sep 05 2025 07:39 AM -
మూలపేటపై అధికారమదం
అధికార పార్టీకి చెందిన వారేమో యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు. ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వచ్చి మరీ బెదిరిస్తారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇంటికొచ్చి కొట్టినా ఏమీ కానట్టే ఖాకీలు వ్యవహరిస్తారు.
Fri, Sep 05 2025 07:39 AM -
రెడ్బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్
● టెక్కలి డీఎస్పీ కార్యాలయం ముట్టడి
Fri, Sep 05 2025 07:39 AM -
గురుతర బాధ్యత.. సేవాతత్పరత
తణుకుకు చెందిన ప్రత్తిపాటి ఇస్సాకు, మార్తమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:39 AM -
ఎరువులు అందించడంలో కూటమి విఫలం
పెనుగొండ: దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు ఎరువులు అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గురువారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:39 AM -
" />
కొనసాగుతున్న గోదావరి వరద
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్రేవు, లలితాంబ ఘాట్, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి.
Fri, Sep 05 2025 07:39 AM -
యూరియాపై వాస్తవాల వక్రీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): యూరియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన అవాస్తవమని, వా స్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ గురువారం ప్రకటనలో విమర్శించారు.
Fri, Sep 05 2025 07:39 AM -
ఆక్వా వర్సిటీ నిర్మాణంపై నిర్లక్ష్యం
నరసాపురం రూరల్: ఆక్వా యూనివర్సిటీకి సొంత భవనాలు, క్యాంపస్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు.
Fri, Sep 05 2025 07:39 AM -
రాయితీని తగ్గించుకునే ప్రయత్నం
ఏలూరు(ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:39 AM -
జిల్లాలో ఇలా..
మారుతున్న కాలానికనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ బోధనను అందించేందుకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చింది.
Fri, Sep 05 2025 07:38 AM -
ఉపాధి శ్రామికుల ఆకలి కేకలు
వారందరూ శ్రామికులు. ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే తమ బతుకు బండిని నెట్టాలి. అయితే వీరి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏకంగా నాలుగు నెలల నుంచి వీరికి నగదును అందించలేదంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరికి మొత్తం రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది.Fri, Sep 05 2025 07:38 AM -
కూటమి పాలనలో వ్యవసాయం కుదేలు
● రైతులకు తప్పని తిప్పలు
● హామీల అమల్లో చంద్రబాబు విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం
Fri, Sep 05 2025 07:38 AM -
దర్జాగా కబ్జా
● ప్రభుత్వ భూమి అనే బోర్డున్నా, లెక్కచేయని వైనం
● గ్రావెల్ను భారీగా కొల్లగొడుతూ..
● రెవెన్యూ అధికారుల సహకారం
Fri, Sep 05 2025 07:38 AM -
" />
ఎనిమిది వారాలు పనిచేశాం
ఉపాధి పనులకు గతంలో రోజూ హాజరయ్యేవాళ్లం. ఎనిమిది వారాలు పనులు చేయగా, రెండు వారాలకే డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. గ్రామాల్లో పనులనూ కల్పించడంలేదు.
– లక్ష్మి, లక్ష్మీనారాయణపురం
Fri, Sep 05 2025 07:38 AM -
క్రైం కార్నర్
తండ్రి వద్దు.. పింఛన్ కావాలి
● పెన్షన్ డబ్బులను తీసుకొని తండ్రిని వదిలేసిన కూతురు
● కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్లాలని సూచించిన ఎస్సై
Fri, Sep 05 2025 07:38 AM -
ఈ టీచరమ్మలు చాలా స్ట్రిక్ట్ (ఫోటోలు)
Fri, Sep 05 2025 07:38 AM