వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ గుంటూరులో పర్యటించారు
గిట్టుబాటు లేక తల్లడిల్లుతున్న రైతులను పరామర్శించేందుకు మిర్చి యార్డ్కు వెళ్లారాయన
ఈ క్రమంలో జననేతను చూసేందుకు జనసంద్రం తరలి వచ్చింది
దారిపొడవునా.. ఆ అభిమానం అలాగే కొనసాగింది
మిర్చి ఘాటును సైతం లెక్క చేయకుండా అభిమానులు పోటెత్తడం గమనార్హం


