
సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.



















Jan 11 2025 8:58 AM | Updated on Jan 11 2025 9:15 AM
సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.