తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఉదయాన్నే ప్రముఖులు క్యూ కట్టారు. రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు పొద్దున్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Tamilnaduelection2026)
సీఎం స్టాలిన్తో పాటు సీనియర్ నేతలు పి చిదంబరం, తమిళిసై తదితరులు ఓటేశారు. రజినీకాంత్ దంపతులు, కూతురు శృతిహాసన్తో కమల్ హాసన్, కుష్బూ సుందర్, టీవీకే అధినేత విజయ్, మరో అగ్రనటుడు అజిత్, సతీసమేతంగా శివకార్తీకేయన్, పలువురు యువనటులు ఓటు వేశారు. తామంతా తమ బాధ్యత నిర్వర్తించామని.. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.
Photo Credit : X (Twitter)


