
పోర్ట్బ్లెయిర్ వీర సావర్కర్ ఎయిర్పోర్ట్లో కొత్తగా నిర్మించిన టెర్మినల్ బిల్డింగ్ ఇది. దాదాపు 710 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. పర్యాటకం దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక హంగులతో దీనిని నిర్మించారు.













Jul 18 2023 12:58 PM | Updated on Mar 21 2024 7:28 PM
పోర్ట్బ్లెయిర్ వీర సావర్కర్ ఎయిర్పోర్ట్లో కొత్తగా నిర్మించిన టెర్మినల్ బిల్డింగ్ ఇది. దాదాపు 710 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. పర్యాటకం దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక హంగులతో దీనిని నిర్మించారు.