
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు



తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్ భూమన

ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన


ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పని చేసిన అనుభవం ఉంది


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుండి 2008 వరకు టీటీడీ చైర్మన్గా పని చేశారు భూమన.





















