రేపే చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లు పూర్తి (ఫోటోలు)
మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9వ తేదీన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తెన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రజలు చేప ప్రసాదం కోసం అక్కడికి చేరుకున్నారు.
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్