
అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్

అద్భుతమైన డిజైన్లు.. మనసుదోచుకునే రంగులు.. హొయలొలికించే నడక.. ఆలోచింపజేసే థీమ్స్.. వీటన్నింటికీ నిఫ్ట్ ఆడిటోరియం వేదికైంది. మాదాపుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు శనివారం(23-05-2015) గ్రాడ్యుయేషన్-2015 పేరిట జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేశారు. 40 మంది వివిధ రకాల థీమ్‌లతో తయారు చేసిన డిజైన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్ తదితరులు పాల్గొన్నారు. - మాదాపూర్