త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు) | Sakshi
Sakshi News home page

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

Published Tue, May 14 2024 9:20 PM | Updated 30 Min Ago

1/19

తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

2/19

ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్‌ నటి పవిత్ర జయరామ్‌ మరణించింది.

3/19

రోజూ తన కళ్ల ఎదుట నవ్వుతూ కనిపించే పవిత్ర ఇక లేదన్న విషయాన్ని నటుడు చంద్రకాంత్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు.

4/19

నాకోసం తిరిగి వచ్చేయంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

5/19

'నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను.

6/19

ఒకసారి మామా అని పిలువే ప్లీజ్‌.. అంటూ ఆమెతో దిగిన చివరి ఫోటో షేర్‌ చేశాడు. కాగా పవిత్ర జయరామ్‌ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య.

7/19

కన్నడ సీరియల్స్‌ ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

8/19

'త్రినయని' సీరియల్‌లో విలన్‌ తిలోత్తమ పాత్రతో బాగా పాపులర్‌ అయింది.

9/19

న్నడ సీరియల్స్‌ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది.

10/19

చంద్రకాంత్‌ కూడా ఈ సీరియల్‌లో నటికి సోదరిగా యాక్ట్‌ చేశాడు.

11/19

సన్నిహితురాలి మరణాన్ని తట్టుకోలేకపోతున్న అతడు ఆమెతో కలిసి చేసిన రీల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాడు.

12/19

13/19

14/19

15/19

16/19

17/19

18/19

19/19

Advertisement
 
Advertisement
 
Advertisement