 
							బనశంకరి: ఐటీ నగరిలో లాల్బాగ్ గ్లాస్ హౌస్లో ఏర్పాటైన గణతంత్ర ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను కనువిందు చేస్తోంది
 
							ఆదికవి మహర్షి వాల్మీకి పుష్ప థీమ్ ఆధ్యాత్మికతను పంచుతోంది.ఆదివారం సెలవు కావడంతో పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు
 
							నాలుగు గేట్లు వద్ద టికెట్ కౌంటర్లలో బారులు తీరారు
 
							నగరవాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఫ్లవర్షో అందాలను తిలకించారు
 
							వాల్మీకి ఆశ్రమం, రామ–సీత , లక్ష్మణ రూపాలు, కూరగాయల కళాకృతులు అలరించాయి
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
